హుస్సేన్సాగర్లోకి భారీగా చేరిన నీరు, మూసీలోకి విడుదల
హైదరాబాద్ మహానగరంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన, హుస్సేన్సాగర్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ వర్షాల వలన మొత్తం 3,480 క్యూసెక్కుల నీరు వచ్చి...
ఇండోనేషియాలో భూకంపం ధాటికి 20 మంది మృతి
తూర్పు ఇండోనేషియాలోని మాలుకు ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.5 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికిపైగా గాయపడి, చికిత్స పొందుతున్నట్లు సమాచారం. సెప్టెంబర్...
నేడే హెచ్సీఏ అధ్యక్ష పదవికి ఎన్నికలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్ష పదవికి నేడు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమైంది, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ పోలింగ్...
ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లు పిలిచిన ఏపీఎస్ఆర్టీసీ
త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ రంగం సిద్ధం చేస్తుంది. అద్దె ప్రాతిపదికన 350 ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఏపీఎస్ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. ఇందులో భాగంగా ఆ సంస్థ ఈ రోజు ఫ్రీ...
నీతి కథలు – కష్టానికి తగిన ఫలితం
చిన్న పిల్లలకు ఉత్తమ నీతి కథలు, పిల్లల కథలు, సరదా కథలు, నైతిక విలువలతో కూడిన తెలుగు కథలును ‘మాంగో కిడ్స్ తెలుగు’ యూట్యూబ్ ఛానల్ అందిస్తుంది. పిల్లలకు అర్ధమయ్యే రీతిలో మంచి...
కర్ణాటకలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ
కర్ణాటక రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి కీలక మలుపులు తీసుకొచ్చేలా ఉంది. మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి పదవిలో ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీఎం సిద్ధరామయ్యతో సహా పలువురి...
ఏపీ సీఎం జగన్ తో ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తల బృందం భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులుపై ఆసక్తి కనబరుస్తూ ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తల బృందం ముందుకొచ్చింది. సెప్టెంబర్ 26, గురువారం నాడు ఉదయం తాడేపల్లిలోని నివాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తల...
హుజూర్నగర్ లో గెలుపు తెరాసదే- కేటీఆర్
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, బుధవారం నాడు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. హుజూర్నగర్ లో కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కు లాభం, అదే...
ఉదయ్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
గత కొన్ని రోజులుగా ప్రారంభం వాయిదా పడుతూ వస్తున్నా ఉదయ్ ఎక్స్ప్రెస్ రైలు, సెప్టెంబర్ 26 గురువారం నాడు పట్టాలెక్కింది. విశాఖపట్నం-విజయవాడ మధ్య వారానికి 5 రోజులపాటు నడిచే ఈ డబుల్ డెక్కర్...
మళ్ళీ శ్రీనగర్ వెళ్లిన అజిత్ ఢోవాల్
జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దు మరియు రాష్ట్ర పునర్విభజన తర్వాత, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోవాల్ శ్రీనగర్ ప్రాంతంలో పర్యటించి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించిన సంగతి...














































