కొరియా ఓపెన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన కశ్యప్
కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నమెంట్ లో భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తోటి భారత షట్లర్లు సాయిప్రణీత్, పీవీ సింధు, సైనా నెహ్వాల్ తోలి రౌండ్లోనే వెనుదిరిగినా...
కేటీఆర్ తో భేటీ అయినా అజారుద్దీన్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడిగా ఎన్నికయిన టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ సెప్టెంబర్ 28, శనివారం నాడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మునిసిపల్, పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్ తో బుద్ధ...
ఐక్యరాజ్యసమితిలో శాంతి, సామరస్య సందేశాన్ని ఇచ్చిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 27న న్యూయార్క్లో జరిగిన 74వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (యుఎన్జిఎ) ప్రసంగించారు. ఐక్యరాజ్యసమితి వేదికగా నరేంద్ర మోదీ ప్రపంచానికి మరోసారి శాంతి మరియు సామరస్యం అనే సందేశాన్ని...
అక్టోబర్ 4న ప్రారంభం కానున్న వైఎస్సార్ వాహన మిత్ర
సొంతంగా ఆటో, టాక్సీ నడుపుకుంటూ వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు ప్రతి ఏటా 10 వేల రూపాయలు అందించేలా వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గతంలో...
ప్రభుత్వం చేసే తప్పులకు అధికారులు బలికావొద్దు-చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టను దెబ్బతీస్తుందని...
హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన అజారుద్దీన్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది....
పోలవరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దాఖలైన పలు రకాల పిటిషన్లపై సెప్టెంబర్ 27 శుక్రవారం నాడు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ చేపట్టింది. పోలవరం ప్రాజెక్టు వ్యర్ధాల...
డిప్రెషన్ నుంచి బయటపడటం ఎలా? – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్
ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, యండమూరి అంతర్ముఖం పేరుతో అనేక అంశాలపై తన అమూల్యమైన అభిప్రాయాలను సవివరంగా అందరికి అర్ధం అయ్యే పద్ధతిలో వివరిస్తున్నారు. అందులో...
బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చిన అలీరేజా
జూలై 21 నాడు ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులను ప్రతిరోజూ సరికొత్త మలుపులతో అలరిస్తుంది. షో ప్రారంభమైనపుడు 15 మంది సభ్యులు ఇంటిలోకి ప్రవేశించారు. ఆ...
ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు
ఈఎస్ఐలో మందుల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి పలువురు అధికారులపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలకు సిద్ధమయ్యారు. మందుల కొనుగోళ్ల అక్రమాలలో కీలక పాత్రదారిగా భావిస్తున్న ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా...















































