పృథ్వీ షా పై 8 నెలల నిషేధం
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా పై బీసీసీఐ చర్యలు తీసుకుంది, ఎనిమిది నెలల పాటు ఏ విధమైన క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. డోపింగ్ టెస్టులలో భాగంగా పృథ్వీ షా నిషేదిత...
కేఫ్ కాఫీ డే సిద్ధార్థ మృతదేహం లభ్యం
కేఫ్ కాఫీ డే (సిసిడి) వ్యవస్థాపకుడు వి.జి.సిద్ధార్థ అదృశ్యం కేసు విషాదాంతంగా ముగిసింది, జూలై 29 న నేత్రావతి నది వంతెన కింద కారు దిగి సిద్ధార్థ కనిపించకుండా పోయారు, ఒక వ్యక్తి...
ముగిసిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
జూలై 11న మొదలైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు,14 రోజులపాటు కొనసాగి మంగళవారం, జూలై 30న ముగిశాయి. ఈ సమావేశాలు ముగియడంతో ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 14 రోజుల పాటు...
వైసీపీ ఎమ్మెల్యే కొడుకుపై,మాదాపూర్ స్టేషన్లో కేసు నమోదు
విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ పై జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడు,వెంకటకృష్ణ ప్రసాద్ దురుసుగా ప్రవర్తించాడు. మాదాపూర్ పోలీసుల సమాచారం ప్రకారం, ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కృష్ణ రాత్రి...
ఎపిఎఫ్డిసి చైర్మన్ గా అలీ నియామకం
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగు సినీ నటుడు, ప్రముఖ హాస్యనటుడు అలీ వైసీపీ పార్టీలో చేరి, పార్టీ విజయం కోసం పని చేసారు. ఆంధ్రప్రదేశ్ లో అనేక నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించి,...
త్వరలో భీమవరానికి పవన్ కల్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవలే నలుగురు సభ్యులతో పొలిట్ బ్యూరో, 11 మంది సభ్యులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేసారు. విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్...
ఎపిసోడ్ 9 (జూలై29) హైలైట్స్: ఇంటిలోకి తమన్నా సింహాద్రి ఎంట్రీ, నామినేషన్ ప్రక్రియ
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల నియంత్రణకు కమిషన్ ఏర్పాటు, అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం
జూలై 29న,అసెంబ్లీ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ బిల్లు 2019 ను ఆమోదించింది. దీని ప్రకారం పాఠశాలల ప్రమాణాలను నిర్వహించడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసారు....
కేఫ్ కాఫీ డే ఫౌండర్ సిద్ధార్థ అదృశ్యం
కేఫ్ కాఫీ డే (సిసిడి) వ్యవస్థాపకుడు వి.జి.సిద్ధార్థ అదృశ్యం కావడం ఇప్పుడు కర్ణాటకలో సంచలనం సృష్టిస్తుంది. జూలై 29 న సాయంత్రం మంగుళూరులోని నేత్రావతి వంతెనపై కారు దిగిపోయి, డ్రైవర్ ను అక్కడే...
రోహిత్ శర్మతో గొడవలు లేవన్న విరాట్ కోహ్లీ
భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లేముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో విభేదాలు ఉన్నాయని వస్తున్న...
















































