ఎపిసోడ్ 11 (జూలై31) హైలైట్స్: శ్రీముఖి-అలీరేజా పిడకల టాస్క్
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
లాడెన్ వారసుడు హమ్జా బిన్ లాడెన్ హతం?
అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ మాజీ నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ చనిపోయినట్లు అమెరికాలో మీడియా కధనం వెలుగులోకి వచ్చింది. గతంలో ఒసామా బిన్ లాడెన్ ను...
ఆగస్ట్ లో బిజీ బిజీగా సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్ట్ 1వ తేదీన తన కుటుంబంతో కలిసి జెరూసలేం వెళ్తున్నారు, నాలుగు రోజుల జెరూసలేం పర్యటన అనంతరం ఆగస్టు 5వ తేదీన హైదరాబాద్ చేరుకోనున్నారు....
ప్రోకబడ్డీ: పింక్ పాంథర్స్ వరుసగా మూడు విజయాలు
ప్రోకబడ్డీ లీగ్ ఏడవ సీజన్లో జైపూర్ పింక్ పాంథర్స్ వరుసగా మూడు విజయాలు నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్ లో ఆకట్టుకునే ఆట తీరుతో జైపూర్ 37-21 తేడాతో హరియాణా స్టీలర్స్...
ఓటమితో ఎవరు నా వాళ్ళో అర్థమైంది
పార్టీకోసం పని చేస్తున్న అభిమానులకు, కార్యకర్తలకు అండగా నిలబడతానని, ఎవరు భయపడకండి అని పవన్ కళ్యాణ్ ఈ రోజు జనసైనికులకి అభయం ఇచ్చారు. పార్లమెంట్ నియోజక వర్గాల సమావేశం సందర్భంగా, రాష్ట్ర కార్యాలయంలో...
విశాఖ పర్యటనలో ఏపీ గవర్నర్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విశాఖపట్నంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఏపీ గవర్నర్ విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో జూలై 31న విశాఖపట్నం చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్,...
చినజీయర్ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతలలో గల ఆశ్రమంలో చినజీయర్ స్వామిని కలిసారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను పూర్ణకుంభంతో ఆశ్రమంలోకి ఘనంగా స్వాగతం పలికారు....
నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లుపై వైద్యులు ఆందోళన
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) బిల్లు 2019 ను వ్యతిరేకిస్తూ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) నిర్ణయం మేరకు 24 గంటల పాటు దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనకు దిగారు. జూలై...
ఎపిసోడ్ 10 (జూలై30) హైలైట్స్: వరుణ్ సందేశ్-వితికా మధ్య గొడవ
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం
జూలై 30న రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందింది. బిల్లు ఆమోదం కోసం మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఫలితాన్నిచ్చాయి.ఈ బిల్లుకు అనుకూలంగా 99 ఓట్లు రాగా, వ్యతిరేఖముగా 84 ఓట్లు...
















































