వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని అడ్డుకోలేకపోయింది – టీడీపీ అధినేత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆదివారం ఆయన తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ...
ఏపీలో అకాల వర్షాలపై సీఎం జగన్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు....
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. రేపటి ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరుపై సందిగ్ధం
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకి సంబంధించి తెలంగాణ బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరవ్వాల్సి ఉంది. అయితే ఆమె ఈ విచారణకు హాజరవుతున్నారు? లేదా?...
ఖర్బూజా జ్యూస్ తయారీ విధానం ఇదే…
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
మీ మాటలను జాగ్రత్తగా చూసుకోండి! – శుభవార్త టీవీ
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా రూపొందించిన వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత...
దేశంలో కరోనా: గత 24 గంటల్లో కొత్తగా 1071 పాజిటివ్ కేసులు, 542 రికవరీలు నమోదు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1071 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో, మొత్తం కేసుల సంఖ్య 4,46,95,420 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 3 మరణాలు (రాజస్థాన్లో 1,...
సమస్య వచ్చినపుడు ఎవరివైపు చూస్తున్నావు? – డాక్టర్ జాన్ వెస్లీ సందేశం
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో నేడే రెండో వన్డే.. కెప్టెన్ రోహిత్ శర్మ రాక, సిరీస్పై కన్నేసిన భారత్
తొలివన్డేలో అద్భుత విజయం సాధించిన తర్వాత టీమిండియా ఆదివారం విశాఖపట్నం వేదికగా జరుగనున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఇక వాంఖడే స్టేడియంలో జరిగిన తక్కువ స్కోరింగ్ గేమ్లో భారత్ ఐదు వికెట్ల...
భారత్-బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్లైన్ను ప్రారంభించిన ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా సంయుక్తంగా భారత్-బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్లైన్ (ఐబీఎఫ్పి)ని ఈరోజు (మార్చి 18, శనివారం) వర్చువల్ మోడ్లో ప్రారంభించారు. ఈ పైప్లైన్...
శివాలయం నుండి ప్రసాదం తెచ్చుకోకూడదా? – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి విశ్లేషణ
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...













































