వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన భాస్కర్ రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి...
అర్థవంతమైన చర్చలు లేకుండా దాడులేంటి?, ఏపీ అసెంబ్లీలో పరిణామాలపై స్పందించిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో సోమవారం అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ్య జరిగిన ఘర్షణ, సంబంధిత పరిణామాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. అసెంబ్లీ అర్థవంతమైన చర్చలు లేకుండా దాడులేమిటి?...
పెట్రోల్ ధరల పెరుగుదలపై ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్న
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ఆకాశాన్ని అంటుతున్న ఇంధన ధరలపై ప్రధాని మోదీకి సూటి ప్రశ్న అంటూ...
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) టీపీసీసీ...
దేశంలో కొత్తగా 918 మందికి కరోనా పాజిటివ్, 220.65 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో మళ్ళీ కరోనా కేసుల నమోదు పెరుగుతుంది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కొత్తగా 918 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల...
ఏపీ అసెంబ్లీలో వైసీపీ-టీడీపీ సభ్యుల ఘర్షణపై స్పందించిన చంద్రబాబు నాయుడు, కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల సభ్యుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ట్విట్టర్ వేదికగా...
రాష్ట్రంలో అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులు, వడగండ్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రాథమిక...
లండన్లో భారత జాతీయ పతాకానికి అగౌరవం.. కేంద్రం సీరియస్, బ్రిటన్ దౌత్యవేత్తకు సమన్లు
లండన్లో భారత త్రివర్ణ పతాకానికి అగౌరవం జరిగింది. ఖలిస్థాన్ అనుకూలవాదులు కొందరు లండన్లోని భారత్ హైకమిషన్ భవనం పైన ఉండే భారత జాతీయ జెండాను కిందికి దింపివేసి అగౌరవ పరిచారు. ఇక ఈ...
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు: మరోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ఉదయం మరోసారి ఈడీ ఎదుట...
రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్న జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా
జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా రెండు రోజుల పర్యటనలో భాగంగా మార్చి 20, సోమవారం ఉదయం భారత్కు చేరుకున్నారు. ఢిల్లీలోని విమానాశ్రయంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ అండ్...













































