సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కనక సుందరరావు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే పసల కనక సుందరరావు, పలువురు టీడీపీ నేతలు శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో (వైఎస్సార్సీపీ) చేరారు. వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మహిళా కమిషన్కు వివరణ ఇచ్చిన బండి సంజయ్
ఎమ్మెల్సీ కవిత గురించి తానెక్కడా తప్పుగా మాట్లాడలేదని, అలాగే తనను కించపరచలేదని కూడా స్పష్టం చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఈ వ్యవహారంలో ఇప్పటికే నోటీసులు అందుకున్న ఆయన శనివారం...
తెలంగాణతో పాటు మరో ఆరు రాష్ట్రాల్లో పీఎం మిత్రా మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు, ప్రధాని మోదీ ట్వీట్
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో 5ఎఫ్ విజన్కు (ఫార్మ్->ఫైబర్->ఫ్యాక్టరీ-> ఫ్యాషన్-> ఫారిన్ వరకు) అనుగుణంగా టెక్స్టైల్స్ రంగాన్ని పెంచేందుకు పీఎం మిత్రా మెగా టెక్స్టైల్...
విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో ఘోర ప్రమాదం.. లిఫ్ట్ వైర్ తెగి ముగ్గురు కార్మికులు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘోరం చోటుచేసుకుంది. ఇక్కడి విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)లో ప్రమాదం జరిగింది. లిఫ్ట్ వైర్ తెగి పడిన ఘటనలో ముగ్గురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు....
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ఎంతటివారైనా సరే వదిలిపెట్టం, కఠిన చర్యలు తీసుకుంటాం – మంత్రి కేటీఆర్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎంతటివారున్నా వదిలిపెట్టేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు. శనివారం...
దేశంలో మరో 843 మందికి కరోనా పాజిటివ్, కేసులు ఎక్కువుగా నమోదైన 5 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో మొత్తం 1,02,591 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 843 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు...
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట హాజరైన బండి సంజయ్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ రోజు ఉదయం (మార్చి 18, శనివారం) తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత...
గవర్నర్ తమిళిసైని కలిసిన బీజేపీ నేతలు.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఫిర్యాదు
తెలంగాణలో వెలుగుచూసిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం గవర్నర్ వద్దకు చేరింది. శనివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను తెలంగాణ బీజేపీ నేతలు పలువురు కలిశారు. ఈ ఉదయం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైతో భేటీ...
సీఎం కేసీఆర్ను కలిసిన టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి, కీలక చర్చలు
తెలంగాణ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో.. కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. ఈ మేరకు...
స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాద ఘటన: మృతుల కుటుంబాలకు పీఎం మోదీ రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన
సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాద ఘటనలో నలుగురు యువతులు, ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి...











































