కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను రద్దు చేస్తాం.. మరోసారి స్పష్టం చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి. ఈ మేరకు ఆయన హాత్ సే హాత్ జోడోయాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి మానకొండూర్లో నిర్వహించిన...
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: నేడు పలు కంపెనీలతో జగన్ సర్కార్ ఎంవోయూలు, హాజరుకానున్న పలువురు కేంద్రమంత్రులు
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సదస్సు ద్వారా ఏపీ ప్రభుత్వం తొలిరోజు అంచనాలకు మించి పెట్టుబడులను రాబట్టింది....
మార్చి 14 నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, గవర్నర్ నోటిఫికేషన్ జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 14, మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఏపీ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. మార్చి...
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: ముఖేష్ అంబానీ కీలక ప్రకటన.. ఏపీలో 10 గిగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్లో 10 గిగావాట్ల పునరుత్పాదక సౌరశక్తి ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు తమ గ్రూప్ పెట్టుబడులు పెట్టనుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విశాఖపట్నం వేదికగా...
ఫ్రస్ట్రేషన్ ఆఫ్ ట్రేడిషనల్ ఉమన్ – సునయన
“Mee Sunaina” యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రముఖ నటి, టీవీ హోస్ట్, యూట్యూబర్, ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన పలు అంశాలపై సరికొత్తగా, క్రియేటివ్ గా హ్యూమర్ జోడించి వీడియోలను అందిస్తున్నారు. ఫ్రస్ట్రేటెడ్ ఉమన్...
మునగాకు రైస్ తయారు చేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభికి బెయిల్ మంజూరు
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కు బెయిల్ మంజూరైంది. గన్నవరం ఘటన కేసులో ఇటీవలే అరెస్టైన పట్టాభితో పాటు మరో 13 మంది టీడీపీ నేతలకు సివిల్ కోర్టు న్యాయమూర్తి...
యువగళం పాదయాత్ర: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ యువనేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం యాత్ర 33వ రోజున లోకేష్ పుంగనూరులో పాదయాత్ర చేస్తున్నారు. ఈ...
కర్నాటక సాహిత్య మందిర పునర్నిర్మాణం కోసం రూ.5 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరుచుకుని దశాబ్ధాలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాల, ప్రాంతాల వారి సాహిత్య, సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని, వివిధ వర్గాలతో గంగా జమునా తహెజీబ్ కు ప్రతీకగా...
నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన బోలా అహ్మద్ టినుబుకు ప్రధాని మోదీ అభినందనలు
నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన బోలా అహ్మద్ టినుబుకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. "అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు బోలా...













































