మార్చి 8 నుంచి 11 వరకు భారత్ లో పర్యటించనున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మార్చి 8 నుంచి 11 వరకు భారత్ లో పర్యటించనున్నారు. ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో పాటు వాణిజ్యం...
లండన్ పర్యటన సందర్భంగా.. బ్రిటన్ పార్లమెంట్లో ప్రసంగించనున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ 10 రోజుల పర్యటన నిమిత్తం ఇంగ్లండ్లో ఉన్నారు. దీనిలో భాగంగా మూడు రోజుల పాటు ఆయన లండన్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బ్రిటీష్...
దేశంలో కొత్తగా 334 మందికి కరోనా పాజిటివ్, 220.64 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో గత కొన్ని రోజులుగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్యలో కొంత పెరుగుదల కనిపిస్తుంది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కొత్తగా 334 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్కు భారీ ప్రమాదం.. పలువురు రిపోర్టర్లకు గాయాలు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రమాదానికి గురైంది. సిరిసిల్ల జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి శనివారం ఉదయం శ్రీపాద ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరి వెళ్లారు. ఈ...
గుంటూరు జిల్లా ఇప్పటంలో తీవ్ర ఉద్రిక్తత.. గతంలో నోటీసులు ఇచ్చిన పలు కట్టడాల కూల్చివేత
గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం ఇప్పటంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో నోటీసులు ఇచ్చిన కొన్ని కట్టడాలను తొలగించేందుకు శనివారం అధికారులు యత్నిస్తున్నారు. అయితే కళ్ల ముందే తమ ఇళ్లు కూల్చేస్తుండటంతో గ్రామస్తులు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బిల్గేట్స్ భేటీ, పలు అంశాలపై కీలక చర్చ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శుక్రవారం బిలియనీర్, దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో భారతదేశ పురోగతి, సహకారం సహా పలు...
రూ.400 కోట్లతో బేగంపేటలో ‘పౌర విమానయాన పరిశోధనా కేంద్రం’ – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరో కానుక అందించిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. రూ.400 కోట్లతో హైదరాబాద్...
ఈ నెల 6, 7 తేదీల్లో హైదరాబాద్లో జీ-20 సదస్సు.. హాజరు కానున్న 40 దేశాల ప్రతినిధులు
హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మక జీ-20 సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 6, 7 తేదీల్లో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్సియల్ ఇన్క్లూజన్ (జీపీఎఫ్ఐ) పేరుతో జీ-20 సమావేశాలను కేంద్రం నిర్వహిస్తోంది. కాగా దీనికి సంబంధించిన...
తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ ఛైర్మన్ గా తారిఖ్ అన్సారీని నియమించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ ఛైర్మన్ గా తారిఖ్ అన్సారీని నియమిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు తారిఖ్ అన్సారీ నియామకంపై తెలంగాణ రాష్ట్ర...
మూడు ఉద్యోగ నోటిఫికేషన్ల రాత పరీక్షల తేదీలు వెల్లడించిన టీఎస్పీఎస్సీ
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటికే గ్రూప్-1, 2, 3, 4 సహా పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్స్...













































