వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన, ఏపీలో రోడ్ల కనెక్టివిటీ పెంచేందుకు...
విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం...
మార్చి 7న మేఘాలయ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న కాన్రాడ్ సంగ్మా?
మేఘాలయ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాన్రాడ్ సంగ్మా సారథ్యంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) 26 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాన్రాడ్ సంగ్మా...
పెండింగ్ బిల్లులపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లడంపై, స్పందించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహారశైలిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తమిళిసై ఆగ్రహం వ్యక్తం...
త్వరలో విశాఖ ఏపీకి ఎగ్జిక్యూటివ్ రాజధాని అవుతుంది, అక్కడినుండే పరిపాలన సాగిస్తాం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి విశాఖ రాజధానిపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మారుతుందని, అక్కడినుండే పరిపాలన కొనసాగిస్తామని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గ్లోబల్...
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీకి అస్వస్థత, ఆసుపత్రిలో చేరిక
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆమె మార్చి 2న ఢిల్లీలోని సర్ గంగారాం సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో...
దేశంలో కరోనా: గత 24 గంటల్లో 283 పాజిటివ్ కేసులు, 197 రికవరీలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో మరో 283 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,87,162కు చేరుకుంది. మరోవైపు కరోనా వలన...
ఈనెల 5న ఢిల్లీకి వెళ్లనున్న ఎమ్మెల్సీ కవిత.. బీబీసీ అవార్డుల కార్యక్రమానికి హాజరు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 5వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో కవిత పాల్గొననున్నారు. ఇంకా ఈ...
భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది, పెగాసస్తో నా ఫోన్ను ట్యాపింగ్ చేస్తున్నారు – రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, ప్రజాస్వామ్యానికి అవసరమైన సంస్థాగత ఫ్రేమ్వర్క్ నిర్బంధంగా మారిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కేంబ్రిడ్జ్ జడ్జి బిజినెస్...
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని భేటీ
ఇటాలియన్ రిపబ్లిక్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని మార్చి 2, గురువారం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఇటలీ...
అసఫ్ జాహీ రాజవంశం వారసుడు 9వ నిజాంగా నవాబ్ రౌనక్ఖాన్.. ప్రకటించిన నిజాం వారసత్వ కమిటీ
అసఫ్ జాహీ రాజవంశం యొక్క వారసుడు, 9వ నిజాంగా నవాబ్ రౌనక్ యార్ ఖాన్ను ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ మేరకు నిజాం వారసత్వ కమిటీ 'మజ్లిస్ -ఇ-సాహెబ్జాదగన్ సొసైటీ' గురువారం వెల్లడించింది. ఈ...













































