జూన్ 19 న రాజ్యసభ ఎన్నికల నిర్వహణ, ఏపీలో నాలుగు స్థానాలకు కూడా…
కోవిడ్ -19 (కరోనా వైరస్) కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ వలన రాజ్యసభ ఎన్నికల నిర్వహణ పక్రియ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాయిదా పడిన 18 రాజ్యసభ స్థానాలకు...
ఏపీ సచివాలయంలో రెండు బ్లాకులు సీజ్, విధులకు రావొద్దని ఉద్యోగులకు సూచన
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా హైదరాబాద్లో ఉండిపోయిన కొంతమంది ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వ అనుమతితో ప్రత్యేక బస్సుల్లో అమరావతి చేరుకొన్నారు. వారికీ కరోనా పరీక్షలు...
ఆత్మ విశ్వాసంతో అద్భుతాలు చేయొచ్చు – డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఆత్మ విశ్వాసం” అనే అంశం గురించి వివరించారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆత్మ విశ్వాసం కలిగిఉండాలని, ఇది ఒకరు...
తెలంగాణలో మాజీ బీజేపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని జీహెఛ్ఎంసీ పరిధిలో కరోనా ప్రభావం రోజురోజుకి పెరుగుతూ ఉంది. జీహెఛ్ఎంసీ పరిధిలో ప్రతి రోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో...
రేపు ఢిల్లీకి సీఎం జగన్, అమిత్ షా తో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 2, మంగళవారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. ఈ...
ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం?
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 1, సోమవారం నాడు కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తై, రెండవ సంవత్సరంలోకి...
ఏపీలో కొత్తగా 105 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 105 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 76 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, సరిహద్దుల వద్దే కరోనా పరీక్షలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి సరిహద్దు చెక్పోస్టుల వద్దనే కోవిడ్-19 (కరోనా వైరస్) పరీక్షలు...
కరోనా కేసుల్లో ప్రపంచంలో 7 స్థానంలో భారత్, గత 24 గంటల్లోనే 8392 కేసులు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవ్రత మరింతగా పెరుగుతుంది. దీంతో దేశంలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 8392 కరోనా పాజిటివ్ కేసులు,...
లాక్డౌన్ 5.0: వేరే రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలంటే పాస్ తప్పనిసరి
లాక్డౌన్ 5.0 కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాలలో అంతర్రాష్ట్ర రవాణాపై నిషేధం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రజా రవాణా, వ్యక్తుల అనుమతిపై ఇరు రాష్ట్రాలు నిర్ణయం...












































