“అరటి దవ్వ ఫ్రై” చేసుకోవడం ఎలా?
సహస్ర కిచెన్ యూట్యూబ్ ఛానెల్లో వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటుగా పలు రకాల టిఫిన్స్, స్వీట్స్, పచ్చడ్లు తయారు చేసుకోవడం ఎలాగో వివరిస్తున్నారు. ఈ వీడియోలను వీక్షించడం ద్వారా నోరూరించే ఎన్నో...
ఛత్తీస్గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కన్నుమూత
ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి మే 29, శుక్రవారం నాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాయ్పూర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స...
ఏపీలో కొత్తగా 33 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. మే 29, శుక్రవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2874 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం, రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన ఘట్టం -సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లను చేర్చే అపూర్వ ఘట్టమైన కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు...
జడ్జిలపై వివాదాస్పద వ్యాఖ్యల అంశం: మరో 44 మందికి హైకోర్టు నోటీసులు
జడ్జిలు, కోర్టులపై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యల అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మే 26 న 49 మందికి నోటీసుల జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ అంశంపై మే 29,...
లాక్డౌన్ 5.0: లాక్డౌన్ పొడిగింపుపై అన్ని రాష్ట్రాల సీఎంలతో చర్చించిన అమిత్ షా
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ 4.0 మే 31 వ తేదీతో ముగియనుండటంతో భవిష్యత్ కార్యాచరణ, లాక్డౌన్ పొడిగింపు అంశాలపై కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ...
హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది – పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) తొలగింపు అంశంపై ఏపీ హైకోర్టు ఈ రోజు కీలక తీర్పు వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై జారీచేసిన జీవో లను రద్దు చేసి, నిమ్మగడ్డ...
రమేశ్ కుమార్ ను తిరిగి ఎస్ఈసీగా నియమించాలని హైకోర్టు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) తొలగింపు వివాదం మరో మలుపు తీసుకుంది. ఈ అంశంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఎన్నికల కమిషనర్ తొలగింపు పిటిషన్లపై ఈ రోజు తీర్పు...
కొండపోచమ్మ సాగర్ : మర్కూక్ పంప్హౌస్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లను చేర్చే అపూర్వ ఘట్టం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా మే 29, శుక్రవారం నాడు ఆవిష్కృతం...
కరోనా కేసుల్లో ప్రపంచంలో 9 స్థానంలో భారత్, గత 24 గంటల్లోనే 7466 కేసులు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి పెరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ 9 వ స్థానంలో...












































