నేడే తెలంగాణ కేబినెట్ భేటీ, లాక్డౌన్ సడలింపులపై కీలక నిర్ణయం?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మే 18, సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం జరుగనుంది. లాక్డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు...
లాక్డౌన్ పొడిగింపు మే 31 వరకు: లాక్డౌన్ 4.0 లో అనుమతుల వివరాలు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 31 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా విధించిన లాక్డౌన్ 3.0 గడువు మే 17...
మే 31 వరకు లాక్డౌన్ పొడిగింపు, లాక్డౌన్ 4.0 లో అనుమతి లేనిది వీటికే…
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 31 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా విధించిన లాక్డౌన్ 3.0 గడువు మే 17...
మే 18 న సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10 వ తరగతి, 12 వ తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి...
ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే కరోనా బాధితులకు చికిత్స – మంత్రి ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో అదుపులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ లో ఆక్టివ్ కేసులు ఎక్కువ ఉన్న...
కంద ఫ్రై ఇలా ఎప్పుడైనా చేశారా?
సహస్ర కిచెన్ యూట్యూబ్ ఛానెల్లో వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటుగా పలు రకాల టిఫిన్స్, స్వీట్స్, పచ్చడ్లు తయారు చేసుకోవడం ఎలాగో వివరిస్తున్నారు. ఈ వీడియోలను వీక్షించడం ద్వారా నోరూరించే ఎన్నో...
వేరే రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్నారా?, ఈ నిబంధనలు తప్పనిసరి
లాక్డౌన్ కారణంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు ప్రత్యేక రైళ్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే లాక్డౌన్ వలన వేరే రాష్ట్రాల్లో ఉండిపోయిన ప్రజలు, విద్యార్ధులు, యాత్రీకులు...
కరోనా లాక్డౌన్: సడలింపులపై మరోసారి ఆదేశాలు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
దేశవ్యాప్తంగా మూడోవిడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గణనీయమైన సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా మే 14 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయగా, తాజాగా...
ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి – పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ అంశంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన పార్టీ తరపున...
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్”: మరో 6 విమానాశ్రయాలు వేలానికి సిద్ధం
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20 లక్షల కోట్లతో కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్ధిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...











































