లాక్డౌన్ 4.0 : తెలంగాణలో అనుమతులు వీటికే, సీఎం కేసీఆర్ ప్రకటన
లాక్డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం సీఎం...
తెలంగాణలో మే 31 వరకు లాక్డౌన్, రేపటి నుంచే ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం
లాక్డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం సీఎం...
మళ్ళీ ఉచితంగా చేప పిల్లల పంపిణీ, చేపల ధరలు నియంత్రణలోనే – మంత్రి తలసాని
ఈ సంవత్సరం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్దం చేయాలని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మే 18, సోమవారం...
కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీ, లాక్డౌన్ సడలింపులపై చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మే 18, సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం ప్రారంభమైంది. లాక్డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా...
ఎల్జీ పాలిమర్స్ బాధితులపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమిస్తాం
ఎల్జీ పాలిమర్స్ నుంచి విడుదలైన విష వాయువు స్టెరిన్ ప్రజా జీవితంపై దుష్పభావం చూపించినా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధిత ప్రజలకు ధైర్యం ఇచ్చేలా లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు....
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, వారి ఖాతాల్లోకి త్వరలో రూ.10 వేలు
కరోనా నియంత్రణ చర్యల్లో దేశవ్యాప్తంగా సుదీర్ఘ లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ధిక వ్యవహారాలపై ప్రభావం పడుతున్నప్పటికీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ...
ఏపీలో బస్సులకు గ్రీన్ సిగ్నల్, మూడు, నాలుగు రోజుల్లో ప్రకటన?
లాక్డౌన్ 4.0 ను మే 31 వ తేదీవరకు పొడిగిస్తూ కంటైన్మెంట్ జోన్స్ ప్రాంతాల మినహా రాష్ట్రాల మధ్య మరియు రాష్ట్రంలో బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు...
మే 31 వరకు ఏపీలోని అన్ని దేవాలయాల్లో దర్శనాలు రద్దు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 31 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మే 31 వరకు...
సీబీఎస్ఈ 10, 12 వ తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10 వ తరగతి, 12 వ తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి...
కర్ణాటకలోకి ఆ నాలుగు రాష్ట్రాల ప్రజలకు అనుమతి లేదు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు కర్ణాటక సీఎం యడియూరప్ప చెప్పారు. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ...












































