భారత్ కు అమెరికా వెంటిలేటర్ల విరాళం, ప్రధాని మోదీ స్పందన
కోవిడ్-19(కరోనా వైరస్) సంక్షోభం నేపథ్యంలో భారత్ కు వెంటిలేటర్లను విరాళంగా అందిస్తామని అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. " భారతదేశంలోని మా స్నేహితులకు వెంటిలేటర్లను...
కరోనాపై పోరు: సీఎం రిలీఫ్ ఫండ్ కు తెలంగాణ కాటన్ మిల్లర్స్ విరాళం
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా ప్రముఖ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులు, అన్ని వర్గాల నుంచి...
కరోనా క్వారెంటైన్ కేంద్రంగా వాంఖడే స్టేడియం?
భారత్ లో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 29,100 పాజిటివ్ కేసులు నమోదవగా వీరిలో 6,564 మంది కోలుకున్నారు, 1068 మంది...
యూపీలో 24 మంది వలస కూలీల మృతి, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
ఉత్తర్ప్రదేశ్లో రాష్ట్రంలోని ఔరయ వద్ద మే 16, శనివారం నాడు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజస్థాన్ నుంచి వలస కూలీలతో ఉత్తరప్రదేశ్కు వెళ్తున్న ట్రక్కు ఔరయ వద్ద మరో ట్రక్కును...
ఏపీలో నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ నేటి నుంచే
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చ్ 24 తర్వాత లాక్డౌన్ మొదలయ్యాక ఇప్పటికే మూడు...
ఏపీలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మే 16, శనివారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2205 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల...
కరోనా కేసుల్లో చైనాను దాటిన భారత్ : 85,940 కేసులు, 2752 మరణాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3970 కరోనా పాజిటివ్ కేసులు, 103 కరోనా మరణాలు నమోదయ్యాయి. మే...
హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లాల్సిన ప్రత్యేక బస్సులు వాయిదా
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించడం వలన వివిధ రాష్ట్రాల్లో ఉండిపోయిన ప్రజలను ఏపీకి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా హైదరాబాద్...
తెలంగాణలో కొత్త మినహాయింపులు, ఇవాళ నుంచి తెరిచే షాపులు ఇవే…
కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్డౌన్ అమలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై మే 15, శుక్రవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు....
కేంద్రం మార్గదర్శకాలు పరిశీలించాక రాష్ట్రంలో లాక్డౌన్ పై వ్యూహం – సీఎం కేసీఆర్
కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్డౌన్ అమలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై మే 15, శుక్రవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు....











































