బెర్ముడా ట్రయాంగిల్ రహస్యంపై విశ్లేషణ
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
సనత్నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని విస్తృత పర్యటన
సనత్నగర్ నియోజకవర్గంలో మే 15, శుక్రవారం నాడు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్...
గోదావరి నదీ జలాల వినియోగంపై మే 17న సీఎం కేసీఆర్ సమావేశం
ఈ వర్షాకాలంలో గోదావరి నదీ జలాలను వినియోగించే ప్రణాళిక రూపొందించేందుకు మే 17న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. గోదావరి ప్రాజెక్టలు పరివాహక ప్రాంతాల మంత్రులు, అధికారులతో జరిగే...
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” – దేశంలో ఎక్కడైనా రైతులు పంట అమ్ముకునేలా చట్టం
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20 లక్షల కోట్లతో కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్ధిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” – ఆపరేషన్ గ్రీన్ కిందకు కూరగాయలు, పండ్ల సరఫరా
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20 లక్షల కోట్లతో కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్ధిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
భారత్ కు ప్రపంచ బ్యాంకు సుమారు రూ.7500 కోట్ల భారీ సాయం
భారత్ లో కోవిడ్ -19(కరోనా వైరస్) సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు భారీ సాయం ప్రకటించింది. సామాజిక భద్రతా ప్యాకేజి కింద ప్రపంచ బ్యాంకు భారత్ కు ఒక బిలియన్ డాలర్లు (సుమారు...
ఏపీలో వాయిదాపడిన ఇంటర్ పరీక్షలు జూన్ 3 న నిర్వహణ
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరానికి సంబంధించి మార్చ్ 23న జరగాల్సిన రెండు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
అమరావతి కోసం రైతులు, మహిళలు చేస్తున్న పోరాటం ఒక చరిత్ర -చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ, మూడు రాజధానుల ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు 150 రోజుకి చేరుకున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్...
పెద్ద సంఖ్యలో కరోనా కేసులు, ఆ రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగింపుకే మొగ్గు
భారత్ లో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 27,524 పాజిటివ్ కేసులు నమోదవగా వీరిలో 6059 మంది కోలుకున్నారు, 1019 మంది...
వైఎస్ఆర్ రైతు భరోసా ప్రారంభం, రైతుల ఖాతాల్లోకి నగదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఈ కార్యక్రమాన్నీ...











































