తెలంగాణలో 700, ఏపీలో 572 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 16, గురువారం నాడు ఒక్కరోజే కొత్తగా 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర...
తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ పై మనీలాండరింగ్ కేసు
తబ్లిగీ జమాత్ నేత మౌలానా సాద్ పై ఏప్రిల్ 16, గురువారం నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. కొన్ని రోజుల క్రితం ఢిల్లీ పోలీసుల నమోదు చేసిన...
జీ-20 దేశాల్లో భారత్ జీడీపీనే అధికం- ఆర్బీఐ గవర్నర్
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకీ క్రమంగా విజృంభిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ ఏప్రిల్ 17,...
అమెరికాలో గత 24 గంటల్లో కరోనా వలన 4,591 మంది మృతి
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం మరింత తీవ్ర రూపం దాల్చింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 15, బుధవారం రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 16,...
ఏపీలో 154 ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 16, గురువారం ఉదయానికి కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 534 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ...
ఐపీఎల్-2020 నిలిపివేస్తున్నట్టు బీసీసీఐ అధికారిక ప్రకటన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ ను నిలిపివేస్తున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏప్రిల్ 16, గురువారం నాడు అధికారికంగా ప్రకటించింది. తదుపరి ప్రకటన వచ్చేంత వరకు ఐపీఎల్-2020...
కరోనా కంటైన్మెంట్ జోన్ల పరిధిలో మంత్రి కేటీఆర్ పర్యటన
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ సంయుక్తంగా దృష్టి సారించి...
పిజ్జా డెలివరీ బాయ్కి కరోనా, 72 కుటుంబాలు క్వారంటైన్ కు తరలింపు
ఢిల్లీలో 19 సంవత్సరాల పిజ్జా డెలివరీ బాయ్కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో ఒక్కసారిగా కలకలం రేగి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అతనితో తిరిగిన 20 మంది డెలివరీ...
తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు
తెలంగాణ రాష్ట్రంలో డీఐజీలుగా పదోన్నతులు పొందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులకు ఏప్రిల్ 16, గురువారం నాడు పోస్టింగ్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2006 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఈ...
దేశంలో 1000 కి పైగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలివే …
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19(కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్...













































