భారత్ లో 6000 దాటినా కరోనా కేసుల సంఖ్య
భారత్ లో కోవిడ్-19 (కరోనా వైరస్) మరింతగా విజృంభిస్తుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఏప్రిల్ 10, శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల...
అర్చకులకు రూ.5 వేల సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో ఆలయాల్లో భక్తుల దర్శనాల నిలిపివేయడంతో ఆదాయం కోల్పోయిన అర్చకులను ఆదుకునేందుకు...
ఈ విపత్కర తరుణంలో రాజకీయాల జోలికి వెళ్లడం లేదు – పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 9, గురువారం నాడు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఏసీ) సభ్యులతో, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి, రాష్ట్రంలో...
తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన మహేష్ బాబు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ ను పూర్తీ స్థాయిలో అమలు...
మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం
తెలంగాణలోని కొమరంభీం జిల్లా సిర్పూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఏప్రిల్ 9, గురువారం నాడు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. సమ్మయ్యకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు....
ఒడిశాలో లాక్డౌన్ ఏప్రిల్ 30 వరకు పొడిగింపు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతుండడంతో...
ఏపీలో కొత్తగా నమోదుకాని కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తొలిసారిగా తగ్గుముఖం పట్టింది. గత 12 గంటల్లో రాష్ట్రంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. ఏప్రిల్ 8, బుధవారం రాత్రి 9...
కరోనా నేపథ్యంలో రాష్ట్రాలకు జాతీయ ఆరోగ్య ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం
కరోనా వైరస్ నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 8, బుధవారం నాడు జాతీయ ఆరోగ్య ప్యాకేజీని ప్రకటించింది. "ఇండియా కొవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్...
ఏపీలో కోవిడ్-19 వాలంటీర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 8, బుధవారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 348 కి చేరుకుంది. ఇక బుధవారం రాత్రి 9 గంటల నుంచి ఈరోజు గురువారం ఉదయం 9 గంటల...
నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆనస్థీషియా (మత్తు) వైద్య నిపుణుడు డాక్టర్ కె.సుధాకర్ రెండ్రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కరోనా బాధితులకు చికిత్స...










































