ఢిల్లీ అల్లర్లకు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలి – సోనియా గాంధీ
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన ఫిబ్రవరి 26, బుధవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఘటనలు, తాజా పరిస్థితులపై...
ఈశాన్య ఢిల్లీ ఘర్షణలపై హైకోర్టులో విచారణ
ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసపై కేసులు నమోదు చేసి, బాధ్యులను అరెస్టు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 26, బుధవారం నాడు విచారణ చేపట్టింది....
సమాచార కమిషనర్లుగా ప్రమాణం చేసిన కొత్త సభ్యులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఐదుగురు సమాచార హక్కుచట్టం కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా నియమితులైన కట్టా శేఖర్రెడ్డి, ఎం.నారాయణరెడ్డి, గుగులోతు శంకర్నాయక్,...
ఫిబ్రవరి 28న సీఎం వైఎస్ జగన్ పోలవరం పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 28, శుక్రవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను సీఎం పరిశీలిస్తారు. సీఎం వైఎస్ జగన్ పోలవరం...
ఈశాన్య ఢిల్లీ ఘర్షణల్లో 18కి పెరిగిన మృతుల సంఖ్య
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 18 మంది మృతి చెందినట్టుగా ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్(జీటీబీ) ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అలాగే 56 మంది...
ముగిసిన ట్రంప్ భారత పర్యటన, అమెరికాకు తిరుగుపయనం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. ఫిబ్రవరి 25, మంగళవారం రాత్రి భారత పర్యటనను ముగుంచుకుని ఆయన అమెరికాకు తిరుగుపయనమయ్యారు. అంతకు ముందు రాష్ట్రపతి భవన్ లో...
ఆరుగురు సుప్రీంకోర్టు జడ్జీలకు స్వైన్ ఫ్లూ
ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్వైన్ఫ్లూతో బాధపడుతున్నారని జస్టిస్ చంద్రచూడ్ ఈ రోజు కోర్టులో తెలిపారు. స్వైన్ఫ్లూ సోకే అంశంపై పరిష్కార మార్గాలను అన్వేషించడానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ బాబ్డేతో...
హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం – ఎన్వీఎస్ రెడ్డి
హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రెండో దశ నిర్మాణంలో భాగంగా మూడు కొత్త మార్గాలుకు మెట్రోను విస్తరించాలని నిర్ణయించినట్టు తెలిపారు....
ఇళ్ల స్థలాల పంపిణీపై జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా అర్హులైన పేదలందరికీ ఇళ్లు స్థలాలు పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఉగాది నాటికీ 25 లక్షల మంది పేదవాళ్లకు ఇళ్ల...
హైదరాబాద్ హౌస్ లో ట్రంప్ – మోదీ ద్వైపాక్షిక చర్చలు
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కొన్ని కీలక ఒప్పందాలపై ట్రంప్, మోదీ సంతకాలు చేశారు. ఈ చర్చల్లో...










































