ఏపీ అసెంబ్లీలో ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణ బిల్లుకు ఆమోదం
రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 22, బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అసెంబ్లీ...
గవర్నర్ బిశ్వభూషణ్ కు టీడీపీ శాసనసభాపక్షం లేఖ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు టీడీపీ శాసన సభాపక్షం జనవరి 22, బుధవారం నాడు లేఖ రాసింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా స్పీకర్, అధికార పార్టీ సభ్యులు అవలంభిస్తున్న తీరు అభ్యంతరకరంగా...
మోడక్(కుడుములు) స్వీటు తయారుచేసుకోవడం ఎలా?
పుడియో రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇళ్లలో తయారుచేసుకోగలిగే ఆహార వంటకాల వివరాలను అందిస్తున్నారు. సాధారణ వంటకాల నుంచి పలు ప్రాంతాలలోని ప్రసిద్ధి వంటకాలు తయారు చేసుకునే విధానం గురించి తెలియజేస్తున్నారు. ఈ వీడియోలు...
ఢిల్లీ చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనవరి 22, బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ కల్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. జనవరి...
సీఏఏపై స్టే విధించేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు
పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో 140కి పైగా పిటిషన్లపై దాఖలైన సంగతి తెలిసిందే. జనవరి 22, బుధవారం నాడు ఈ పిటిషన్లపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ...
దావోస్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన మంత్రి కేటీఆర్
తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను వివరించిన మంత్రి కేటీఆర్
దావోస్ లో సీఎన్బీసీ టివి 18 మరియు సీఐఐ సంయుక్తంగా “ఇండియా- ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ నేషన్” అనే అంశంపై నిర్వహించిన...
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నినాదాలపై స్పీకర్ ఆగ్రహం, టీడీపీ సభ్యులు వాకౌట్
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే మంగళవారం నాడు సభలో ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలపై చర్చించాల్సిందిగా స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా...
కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 9 కార్పోరేషన్, 120 మునిసిపాలిటీల్లో పోలింగ్ జరుగుతుంది. ఏ...
న్యూజిలాండ్ తో వన్డే, టీ20 లకు భారత్ జట్టు ఎంపిక
న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా భారత్ జట్టు ఇప్పటికే ఆక్లాండ్ చేరుకుంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 29 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. న్యూజిలాండ్ తో ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు...
ఎన్.ఆర్.ఐ విధానం రూపకల్పనపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు
తెలంగాణ రాష్ట్ర ఎన్.ఆర్.ఐ. విధానం రూపకల్పనకు ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సీనియర్ అధికారుల బృందం జనవరి 21, మంగళవారం నాడు కేరళలో పర్యటిస్తుంది. రాష్ట్ర...







































