కియామోటార్స్ తరలిపోతుందనే ప్రచారాన్ని ఖండించిన ఏపీ ప్రభుత్వం
దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ లోని అనంతరపురం జిల్లా పెనుగొండ ప్రాంతంలో కియా కార్ల తయారీ ప్లాంటు నెలకొల్పిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే...
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభ ఏర్పాట్లపై మంత్రి కేటీఆర్ సమీక్ష
తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి 5, బుధవారం నాడు జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్ లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో...
దక్షిణమధ్య రైల్వే పరిధిలో 11 రూట్లలో ప్రైవేట్ రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 11 మార్గాల్లో ప్రైవేటు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. ఫిబ్రవరి 5, బుధవారం నాడు రైల్ నిలయంలో నిర్వహించిన...
స్లో ఓవర్రేట్ కారణంగా భారత్ జట్టుకు భారీ జరిమానా
భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా హామిల్టన్ లోని సెడాన్ పార్క్ వేదికగా జరిగిన తోలి వన్డేలో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో పరాజయంతో...
ఫిబ్రవరి 7న జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్ మహానగరంలో మరో మెట్రో రైల్ మార్గం అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి 7వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ను ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 7 సాయంత్రం నాలుగు గంటలకు...
మెంతికూర పచ్చడి తయారుచేయడం ఎలా?
పుడియో రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇళ్లలో తయారుచేసుకోగలిగే ఆహార వంటకాల వివరాలను అందిస్తున్నారు. సాధారణ వంటకాల నుంచి పలు ప్రాంతాలలోని ప్రసిద్ధి వంటకాలు తయారు చేసుకునే విధానం గురించి తెలియజేస్తున్నారు. ఈ వీడియోలు...
మేడారం జాతరపై తెలంగాణ సీఎస్ సమీక్ష
ఫిబ్రవరి 5వ తేదీ నుండి మేడారం జాతర ప్రారంభం కానున్న సందర్భంగా యాత్రికుల సౌకర్యార్ధం వివిధ శాఖల ద్వారా అందిస్తున్న సేవలు పూర్తి స్ధాయిలో వినియోగంలో ఉండేలా చూడాలని, శాఖలన్ని సన్నద్ధంగా ఉండాలని...
ఏపీ రాజధాని అంశంపై మొదటిసారిగా స్పందించిన కేంద్రం
పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అంశంపై కేంద్రప్రభుత్వం మొదటిసారిగా స్పందించింది. రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్రాల...
ఏపీలో కార్యాలయాల తరలింపుపై హైకోర్టు ఆగ్రహం
విజిలెన్స్ కమిషనర్, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జీవో జారీ చేయడంపై అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను ఫిబ్రవరి...
ఎన్ఆర్సీ పై కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన
జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) పై కేంద్రప్రభుత్వం కీలకప్రకటన చేసింది. ఎన్ఆర్సీ అమలుపై ఇప్పటివరకు ఏలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ ఈ రోజు లోక్ సభలో ప్రకటించారు....












































