నారాలోకేష్ కు భద్రత కుదించిన ప్రభుత్వం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భద్రతను కుదించింది. ప్రస్తుతం నారాలోకేష్ కు కొనసాగిస్తున్న వై ప్లస్ కేటగిరి(2+2) భద్రతను తగ్గిస్తున్నట్లు ఫిబ్రవరి 6,...
హాజీపూర్ వరుస హత్యల కేసులో దోషి శ్రీనివాస్రెడ్డికి ఉరిశిక్ష
హాజీపూర్ వరుస హత్యల కేసు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దోషిగా తేలిన శ్రీనివాస్రెడ్డికి మరణశిక్ష విధిస్తూ ఫిబ్రవరి 6, గురువారం నాడు నల్గొండ పోక్సో కోర్టు...
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్
ఫిబ్రవరి 9, ఆదివారం నాడు జరగబోయే ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. మొదటి సెమీఫైనల్లో పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించిన భారత్ జట్టు ఫైనల్ కు చేరుకోగా, గురువారం...
రైతు భరోసా కేంద్రాల లోగో ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 11,158 రైతు భరోసా కేంద్రాలును ఏర్పాటు చేసి, గ్రామ సచివాలయ వ్యవస్థతో సమన్వయంగా పనిచేసేలా ఏర్పాట్లు చేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన...
ప్రజలే కేంద్రంగా పురపాలికల్లో పాలన ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి కేటీఆర్
పురపాలక శాఖ కమిషనర్లు, నూతన కార్పోరేషన్ల కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించిన మంత్రి కేటీఆర్
పురపాలన పట్ల ప్రభుత్వ విధానాలను, ఆలోచనలను స్పష్టం చేసిన కేటీఆర్
ప్రజలే కేంద్రంగా...
సెలక్ట్ కమిటీ ఛైర్మన్లుగా బుగ్గన, బొత్సలను నియమించిన మండలి ఛైర్మన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టిన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు (మూడురాజధానులు బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. అనంతరం సెలెక్ట్ కమిటీల...
ఫిబ్రవరి 8, 9 తేదీల్లో విజయవాడలో డబ్ల్యూహెచ్ఈఎఫ్ ప్రాంతీయ సదస్సు
వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూహెచ్ఈఎఫ్) ప్రాంతీయ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ వేదిక కానుంది. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సుకు పదికి పైగా దేశాల నుంచి...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేటితో ముగియనున్న గడువు
ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 8న ఒకే దశలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత మూడువారాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీల...
ప్లాట్ పాయింట్(మలుపు) పై శ్రీ పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...
రామమందిర ట్రస్ట్లో 15 మంది సభ్యులు
అయోధ్యలో రామమందిరంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫిబ్రవరి 5, బుధవారం నాడు లోక్ సభలో కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 'శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర' పేరుతో మందిర నిర్మాణం కోసం ట్రస్ట్ను...












































