ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన అమరావతి రైతులు
రాజధాని అమరావతి ప్రాంత రైతులు, అమరావతి జేఏసీ నేతలు ఫిబ్రవరి 4, మంగళవారం నాడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును (మూడురాజధానుల బిల్లు) రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన నేపథ్యంలో...
ఫిబ్రవరి 11న కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్లో కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో కొత్త రెవెన్యూ చట్టం, పట్టణ ప్రగతి కార్యక్రమంపై...
జోగిపేట, వేములవాడ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెదక్ జిల్లాలోని జోగిపేట, సిరిసిల్ల రాజన్న జిల్లాలోని వేములవాడ లను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు...
న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కు భారత్ జట్టు ఎంపిక
న్యూజిలాండ్ పర్యటనలో ఐదు టీ20ల సిరీస్ను 5-0తో క్లీన్ స్వీప్ చేసి భారత్ జట్టు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పర్యటనలో న్యూజిలాండ్ తో మూడు వన్డేలు, రెండు టెస్టులు...
సెలెక్ట్ కమిటీకి పేర్లు పంపించిన పలు పార్టీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టిన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు (మూడురాజధానులు బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. అనంతరం సెలెక్ట్ కమిటీ...
డీఎంకే పార్టీకి ప్రశాంత్ కిశోర్ సేవలు
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీలు ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సారధ్యంలోని ఐప్యాక్ సంస్థ సేవలు వినియోగించుకుంటుండగా, తాజాగా దక్షిణాదికి చెందిన మరోపార్టీ ప్రశాంత్ కిశోర్...
మిలీనియం టవర్స్ కోసం నిధుల విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా నిర్ణయిస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే విశాఖపట్నంలో గల మిలీనియం టవర్స్లో సచివాలయం కార్యకలాపాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా...
ఫిబ్రవరి మూడోవారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మూడో వారం నుంచి జరిగే అవకాశముంది. ఈ మేరకు బడ్జెట్ రూపకల్పన, ఇతర అంశాలపై రాష్ట్రప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 3, సోమవారం నుంచి...
మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు
తెలంగాణ కుంభమేళగా పేరొందిన శ్రీ సమ్మక్క - సారలమ్మల మహాజాతర ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పర్యాటకులు మరియు భక్తుల సౌకర్యార్థం...
శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 3, సోమవారం నాడు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలకు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. శారద...












































