బోస్టన్ కమిటీ నివేదిక: రాజధానిపై రెండు ఆప్షన్లు, అభివృద్ధి కోసం ఆరు ప్రాంతాలు
రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) జనవరి 3, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ నివేదికను సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పున:ప్రారంభం
గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ పై నవంబర్ 23న జరిగిన కారు ప్రమాద ఘటన తర్వాత ఫ్లైఓవర్ ను తాత్కాలికంగా మూసివేస్తూ, ప్రమాదంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన...
చిన్న నీటి వనరుల వినియోగంపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జనవరి 3, శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో చిన్న నీటి వనరుల వినియోగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా...
గుత్తా జ్వాల అకాడమీ వెబ్ సైట్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ప్రతిభావంతులైన యువతకు శిక్షణ ఇవ్వడానికి ‘గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్’ పేరుతో తన సొంత క్రీడా అకాడమీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని...
రాజధానిపై సీఎం జగన్ కు నివేదిక సమర్పించిన బీసీజీ
రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) జనవరి 3, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. బీసీజీ సభ్యులు ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...
జగన్ విచారణకు హాజరు కావాలి – సీబీఐ కోర్టు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అక్రమాస్తుల కేసులో కోర్టుకు తప్పకుండా హాజరు అవ్వాలని హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. అక్రమాస్తుల కేసులో ఏ1, ఏ2 నిందితులుగా ఉన్న జగన్,...
ఆరోగ్యకరమైన జుట్టు కోసం యాంకర్ శ్యామల చిట్కాలు
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, పలు విషయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఈ వీడియోలో ఆరోగ్యకరమైన...
బీహార్, బెంగాల్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల శకటాలకు దక్కని చోటు
ఈ సంవత్సరం జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బీహార్, బెంగాల్, మహారాష్ట్ర మరియు కేరళ రాష్ట్రాల శకటాలకు చోటు దక్కలేదు. ఢిల్లీలోని రాజ్ పథ్ లో నిర్వహించే గణతంత్ర...
మేడారం జాతర ఏర్పాట్లపై అధికారులతో మంత్రుల సమీక్ష
త్వరలో జరిగే మేడారం జాతర ఏర్పాట్లను అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి...
రాజధాని ప్రాంత మందడం గ్రామంలో ఉద్రిక్తత
మూడురాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేపడుతున్న నిరసనలు, ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. రాజధాని ప్రాంత రైతుల జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు సకలజనుల...













































