నీటి పారుదల ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు, సాగునీటి కల్పనపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 5, గురువారం నాడు సమీక్ష నిర్వహించారు. దుమ్ముగూడెం వద్ద అటు జలవిద్యుత్ ఉత్పత్తికి,...
దిశ నిందితుల ఎన్కౌంటర్
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన యువ వైద్యురాలు దిశ హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దిశ కేసులో నిందితులను డిసెంబర్ 6, శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. 4...
రాజధాని అమరావతిపై టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం
'ప్రజా రాజధాని-అమరావతి' పేరిట టీడీపీ పార్టీ డిసెంబర్ 5, గురువారం నాడు రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించగా, 17 రాజకీయ...
ఆర్థిక క్రమశిక్షణతోనే రాష్ట్రం అభివృద్ధి – ఆర్థికమంత్రి హరీశ్ రావు
ఆర్థిక క్రమశిక్షణతోనే రాష్ట్రమైన, ఓ కంపెనీ అయినా అభివృద్ధి సాధిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు చెప్పారు. దుబారాను తగ్గించడం ఆదాయం సృష్టించడంతో సమానమని అన్నారు. డిసెంబర్ 5, గురువారం...
My First Travel Vlog – యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు విషయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఈ వీడియోలో తన...
మద్యపాన నిషేధం కోసం నిరాహార దీక్ష చేస్తా – డీకే అరుణ
తెలంగాణ బిజెపి నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ మద్యపానాన్ని నిషేధించాలంటూ నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. డిసెంబర్ 11, 12 తేదీల్లో హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద మద్య నిషేధం కోసం నిరాహార...
కియా మోటార్స్ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 5, గురువారం నాడు కియా మోటార్స్ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు కియా ఫ్యాక్టరీకి...
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా మనీష్ కుమార్ సిన్హా నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 4, బుధవారం నాడు పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ముఖ్యంగా కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగానికి నూతన చీఫ్ గా 2000 బ్యాచ్కి...
కర్ణాటకలో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్
కర్ణాటకలో జులై నెలలో రాజకీయ సంక్షోభం తలెత్తిన సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అప్పటి కర్ణాటక స్పీకర్ కేఆర్ రమేశ్కుమార్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే....
సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతల భేటీ
అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయంలో డిసెంబర్ 5, గురువారం నాడు కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) సమావేశమైంది. సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అధ్యక్షత వహిస్తున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్రంలో...











































