డిసెంబర్ 3 నుంచి టీఎస్ఆర్టీసీలో పెరిగిన ధరలు అమలు
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెను విరమించిన అనంతరం వారిని ఎటువంటి షరతులు లేకుండా విధుల్లో చేరమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్టీసీ విధానాల్లో పలు మార్పులు తీసుకొస్తూ,...
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 2, సోమవారం నాడు గుంటూరు జనరల్ ఆస్పత్రిలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ఆరోగ్యశ్రీ కింద శస్త్ర...
తహసీల్దార్ విజయారెడ్డి ఘటనలో, గాయాలైన అటెండర్ చంద్రయ్య మృతి
నవంబర్ 4న అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి తన కార్యాలయంలోనే అదే ప్రాంతానికి చెందిన రైతు సురేష్ చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో మంటల్లో చిక్కుకున్న తహసీల్దార్...
ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులతో డిసెంబర్ 1, ఆదివారం నాడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్లో జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ పలు వరాలు ప్రకటించారు. ఆర్టీసీలో...
ముస్తాక్ అలీ ట్రోఫీ: ఉత్కంఠ ఫైనల్లో విజేతగా నిలిచిన కర్ణాటక
కర్ణాటక జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీని మరోసారి గెలుచుకుంది. డిసెంబర్ 1, అదివారం నాడు తమిళనాడుతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో 1 పరుగు తేడాతో కర్ణాటక జట్టు సంచలన విజయం...
తెలంగాణలో హరిత హారం భేష్ – కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్
ఢిల్లీలో రాష్ట్రాల అటవీ, పర్యావరణ శాఖ మంత్రుల సమావేశం
మొక్కల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయన్న కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్
పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ ముందంజలో ఉంది -...
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల అమలకు ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 30, శనివారం నాడు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. జగన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్,...
భార్యాభర్తలు ఆనందంగా ఉండాలంటే పాటించాల్సిన 6 టిప్స్
ప్రముఖ వ్యక్తిత్వ వికాస కౌన్సెలర్ శ్రీ సుబ్బారెడ్డి అనేక అంశాలపై తన అభిప్రాయాలను సూటిగా వివరిస్తూ, సమాజంలో అందరికి ఉపయోగపడేలా విలువైన సూచనలిస్తూ, తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో...
బల పరీక్షలో నెగ్గిన ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నవంబర్ 28, గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు అసెంబ్లీలో నిర్వహించిన కీలకమైన బలపరీక్షలో ఉద్ధవ్...
జార్ఖండ్లో మొదలైన తొలిదశ పోలింగ్
జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో విస్తరించివున్న 13 అసెంబ్లీ స్థానాలలో నవంబర్ 30, శనివారం నాడు పోలింగ్ ప్రారంభమైంది. ఈ తొలిదశలో సుమారు 37...












































