పెంచిన బస్సు చార్జీలు తక్షణమే తగ్గించాలి – జగ్గారెడ్డి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ రోజు సీఎల్పీ కార్యాలయంలో ఆర్టీసీ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సమ్మె సమస్య తీరిపోయిందనుకుంటే, చార్జీలు పెంచుతూ సీఎం కేసీఆర్ మరో...
జీవితంలో ఎదుగుదలకు పాటించాల్సిన M.A.G.I.C సూత్రాలు – డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు....
ఉల్లి కష్టాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణం – పవన్ కళ్యాణ్
రాయలసీమ జిల్లాల పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 3, మంగళవారం నాడు తిరుపతిలో రాయలచెరువు రోడ్డులోని రైతు బజారును సందర్శించారు. అక్కడ ఉల్లిపాయలు కోసం వేచియున్న ప్రజలతో మాట్లాడి,...
అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్
అయోధ్యలోని ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ స్థల వివాదం కేసులో, 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని హిందువులకే అప్పగించాలని నవంబర్ 9న సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం...
చంద్రబాబు బస్సుపై దాడి ఘటనపై గవర్నర్ కి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన బస్సుపై జరిగిన దాడి ఘటనపై టీడీపీ పార్టీ నాయకులు ఈ రోజు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఫిర్యాదు చేశారు....
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సెప్టెంబర్ జీతాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 5 నుంచి తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు 52 రోజుల పాటు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. సమ్మెను విరమించిన అనంతరం వారిని ఎటువంటి షరతులు...
ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ను డిసెంబర్ 2, సోమవారం నాడు ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. మార్చి 4 నుంచి 21 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు,...
విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కనుగొన్న నాసా
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 లోని విక్రమ్ ల్యాండర్ చివరి క్షణంలో భూమితో సిగ్నల్స్ కోల్పోయి చంద్రుని దక్షిణ ధ్రువంలో పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే...
ఐపీఎల్ వేలం కోసం 971 మంది క్రికెటర్లు పేర్లు నమోదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ వేలం కోసం 971 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 19న కోల్కతాలో జరగబోయే ఈ వేలానికి నమోదు చేసుకున్న ఆటగాళ్లలో 713...
వైసీపీది రంగుల రాజ్యం – పవన్ కళ్యాణ్
రాయలసీమ జిల్లాల పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 2, సోమవారం నాడు తిరుపతిలో చిత్తూరు, తిరుపతి లోక్సభ నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...












































