ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన పీవీ సింధు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) మర్యాదపూర్వకంగా కలిశారు. నవంబర్ 29, శుక్రవారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన సింధు,...
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ను నవంబర్ 29, శుక్రవారం నాడు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. మార్చి 4 నుంచి 21 వరకు...
టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడుకు తప్పిన ప్రమాదం
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనేత కె.అచ్చెన్నాయుడు కు ప్రమాదం తప్పింది. నవంబర్ 29, శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా నక్కపల్లి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు...
100 వేల సంవత్సరాల తరువాత మనిషి ఎలా ఉంటాడు?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో 9వ స్థానంలో ముకేశ్ అంబానీ
ఫోర్బ్స్ విడుదల చేసిన 'ద రియల్టైమ్ బిలియనీర్స్' జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ టాప్-10లో చోటు దక్కించుకున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన తొమ్మిదో స్థానంలో నిలిచారు. ముందుగా 2019...
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్సిగ్నల్
తెలంగాణ రాష్టంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నవంబర్ 29, శుక్రవారం నాడు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మున్సిపల్ ఎన్నికల యొక్క ముందస్తు ప్రక్రియను మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వార్డుల...
తొలి కేబినెట్ భేటీ నిర్వహించిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నవంబర్ 28, గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చేసిన కొన్ని గంటల్లోనే ఉద్ధవ్...
ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ 1న సమావేశం కానున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 1, ఆదివారం నాడు రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో ప్రగతి భవన్ లో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ప్రతీ డిపో...
బీజేపీలో చేరిన బైరెడ్డి రాజశేఖర్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో ఇతర పార్టీలలోంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాయలసీమకు చెందిన సీనియర్ రాజకీయ నేత బైరెడ్డి రాజశేఖర్రెడ్డి నవంబర్ 28, గురువారం నాడు బీజేపీ పార్టీలో చేరారు. ఢిల్లీలో...
హైటెక్ సిటీ – రాయదుర్గం మెట్రో సేవలు ప్రారంభం
నవంబర్ 29, శుక్రవారం నుంచి హైటెక్సిటీ-రాయదుర్గం మెట్రోలైన్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఉదయం హైటెక్సిటీ మెట్రో స్టేషన్లో జెండా ఊపి ఈ...












































