రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్రెడ్డి
రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలు, అభివృద్ధి పర్యవేక్షణ మరియు రైతు సమస్యలు తీర్చడానికి, తెలంగాణ ప్రభుత్వం 2018 ఫిబ్రవరిలో రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మొదటగా ఈ రైతు సమన్వయ...
త్వరలోనే ఒకే దేశం-ఒకే రోజు వేతనం విధానం
రెండోసారి అధికారంలోకి వచ్చాక బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒకే దేశం- ఒకే రేషన్ కార్డును వినియోగంలోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఒకే...
తెలంగాణ ఎంపీలకు దిశానిర్దేశం కేటీఆర్
తెలంగాణ భవన్లో నవంబర్ 15, శుక్రవారం నాడు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టిఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా...
ఢిల్లీ వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబర్ 15, శుక్రవారం నాడు ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను ప్రారంభించిన అనంతరం...
అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్ష
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె గత 43 రోజులుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నవంబర్ 16, శనివారంనాడు తలపెట్టిన బస్రోకో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఉదయం నుంచే డిపోల...
మయాంక్ డబుల్ సెంచరీ, భారత్ 493/6 డిక్లేర్డ్
ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మొదటిటెస్టులో భారీ స్కోర్ సాధించిన భారత జట్టు పట్టు బిగించింది. ఓవర్ నైట్ స్కోర్ 86/1 తో ఆట కొనసాగించి, మరో 407 పరుగులు జత...
విజయవాడ సీపీని కలిసిన వల్లభనేని వంశీ
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నవంబర్ 15, శుక్రవారం నాడు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిశారు. తనపై కొంతమంది సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ, తప్పుడు ప్రచారం...
త్వరలోనే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు?
జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంతో అక్టోబర్ 31, 2019 నుంచి జమ్మూ కశ్మీర్ మరియు లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతమైనప్పటికీ అసెంబ్లీతో...
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం మార్గదర్శకాలు విడుదల
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 15, శుక్రవారం నాడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి విస్తరణకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను...
నిమ్స్ లో ఆందోళన చేపట్టిన నర్సులు
సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి లేదని, నిమ్స్ ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ చాంబర్ వద్ద స్టాఫ్నర్సు నిర్మల గురువారం నాడు బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మల...












































