అత్తారింటికి దారేది, ఫిదా చిత్రాల కథాంశం మధ్య ఉన్న వ్యత్యాసమేంటి? – శ్రీ పరుచూరి గోపాల కృష్ణ
తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని...
గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 18, సోమవారం నాడు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రోజు ఉదయం తన సతిమణి భారతితో కలిసి అమరావతిలోని...
తిరుమల లడ్డు ధర పెంపు ప్రచారం అవాస్తవం – వైవీ సుబ్బారెడ్డి
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డు ప్రసాదం ధర పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో లడ్డు ధర పెంచారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు...
తెలంగాణలో భారీగా తహసీల్దార్ల బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో భారీగా తహసీల్దార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం 378 మంది తహసీల్దార్లను ఒకేసారిగా బదిలీ చేసింది. వీరిలో జోన్ 5 కు సంబంధినవారు 166 మందికాగా, జోన్...
ఉస్మానియా ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న అశ్వత్థామరెడ్డి
ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆసుపత్రిలోనూ దీక్షను కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లును ప్రభుత్వం పరిష్కరించే వరకూ దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న...
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 18, సోమవారం నుండి ప్రారంభమయ్యాయి, డిసెంబర్ 13 వరకు కొనసాగనున్నాయి. సెలవులను మినహాయించి 20 రోజులపాటు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ రోజు ఉభయ సభలు ప్రారంభమైన...
సీజేఐగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే ప్రమాణ స్వీకారం
జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే నవంబర్ 18, సోమవారం నాడు సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ బాబ్డే తో ప్రమాణ స్వీకారం చేయించారు....
అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తాం – ముస్లిం పర్సనల్ లా బోర్డ్
అయోధ్యలోని ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ స్థల వివాదం కేసులో, 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని హిందువులకే అప్పగించాలని నవంబర్ 9న సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు...
ఐసీసీ ర్యాంకింగ్స్ లో దూసుకెళ్లిన షమీ, మయాంక్
భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన తోలి టెస్టులో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్ లో ఏడు వికెట్లతో చెలరేగిన...
ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని పెంచే అవకాశమున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశంపై ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖలో చర్చిస్తున్నారు. ఏపీపీఎస్సీ, ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా...












































