విలీనం డిమాండ్ పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: అశ్వత్థామరెడ్డి
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత 19 రోజులుగా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ రోజు దిల్సుఖ్ నగర్ బస్టాండ్లో ఆర్టీసీ ధూం ధాం కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మిక...
డీకే శివకుమార్ కు బెయిల్ మంజూరు
మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉంటున్న కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ కు అక్టోబర్ 23, బుధవారం నాడు ఢిల్లీ హైకోర్టు...
‘ప్రపంచంలో ఎక్కువుగా అమ్ముడైన 5 పుస్తకాలు’
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
రేవంత్ రెడ్డిపై కేసు నమోదు
మల్కాజ్ గిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్ధతుగా ప్రగతి భవన్ ముట్టడికి...
దీపావళి కానుకగా ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.64,700 బోనస్
సింగరేణిలో పనిచేస్తున్న బొగ్గుగని కార్మికులకు సింగరేణి యాజమాన్యం దీపావళి పండుగ సందర్భంగా తీపి కబురు అందించింది. ఈ సంవత్సరం కూడ కార్మికులకు భారీ బోనస్ ను ప్రకటించింది. సింగరేణిలో ప్రతి సంవత్సరం దీపావళికి...
తెలంగాణ హోంశాఖ కార్యదర్శిగా రవిగుప్తా నియామకం
తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర హోంశాఖలో రెండు ప్రధాన పదవులకు మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణ అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ (టెక్నాలజీ) గా బాధ్యతలు నిర్వహిస్తున్న రవి గుప్తాను హోంశాఖ...
టీటీడీ బోర్డు పాలక మండలి భేటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో టీటీడీ కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎక్స్అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 28 మందికి పాలకమండలిలో అవకాశం కల్పించింది. అక్టోబర్ 23, బుధవారం నాడు...
తీహార్ జైల్లో డీకే శివకుమార్ ను కలిసిన సోనియా గాంధీ
మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసులో కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ ను సెప్టెంబర్ 3న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం...
కార్మికుల డిమాండ్లపై కమిటీ, విలీనం మినహా మిగతా డిమాండ్ల పరిశీలన
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష జరిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండును కార్మిక సంఘాలు తమంతట...
నేడు బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్న సౌరవ్ గంగూలీ
భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. అక్టోబర్ 23, బుధవారం నాడు బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం...










































