చింతమనేనికి అక్టోబర్ 28 వరకు రిమాండ్
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను సెప్టెంబర్ 11 న పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న చింతమనేని...
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష, హైకోర్టు ఆదేశాలపై చర్చ
ఆర్టీసీ సమ్మె మీద హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అక్టోబర్ 22, మంగళవారం నాడు ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి...
రానున్న 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వలన రానున్న 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం, బుధవారం నాడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కేరళలో...
కచ్చులూరు వద్ద రాయల్ వశిష్ఠ బోటు వెలికితీత
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో సెప్టెంబర్ 15న మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటును ఎట్టకేలకు వెలికితీశారు. రాయల్ వశిష్ఠ బోటును బయటకు తీసేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి....
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి బెయిల్
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం కు ఊరట లభించింది. సీబీఐ నమోదు చేసిన కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉంటున్న ఆయనకు అక్టోబర్...
షైన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం, ఎండీ అరెస్టు
హైదరాబాద్లోని ఎల్బీనగర్ లో ఉన్న షైన్ ఆస్పత్రిలో అక్టోబర్ 21 సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షైన్ ఆస్పత్రి పై అంతస్తులో ఉన్న ఎన్సీఐయూలో రిఫ్రిజిరేటర్ పేలడంతో అక్కడ దట్టమైన పొగలు,...
అమిత్షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రెండు రోజుల పర్యటన నిమిత్తం అక్టోబర్ 21 సోమవారం నాడు ఢిల్లీ వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం నాడు ఉదయం కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు...
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి ఊరట లభించింది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్నిరోజుల క్రిత్రం చట్టబద్ధంగా ఎన్నికలకు ముందు జరిగే ప్రక్రియ మొత్తం...
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో సొంత గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను భారత జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మూడో టెస్టులో భారత్,...
ఆర్టీసీ కార్మికుల జీతాల చెల్లింపు విచారణ అక్టోబర్ 29 కి వాయిదా
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉధృతంగా మారుతుంది. గత 17 రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు సెప్టెంబర్ నెల...










































