గంగా హారతిలో పాల్గొన్న జనసేనాని పవన్ కళ్యాణ్
ప్రస్తుతం హరిద్వార్ పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్టోబర్ 12, శనివారం ఉదయం పవిత్ర గంగా హారతిలో పాల్గొన్నారు. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, భారతీయ నీటి సంరక్షణకారుడు,...
తెలంగాణలో టీఆర్టీ ఎస్జీటీ ఫలితాలు విడుదల
టీఆర్టీ ఎస్జీటీ తెలుగు మీడియం తుది ఫలితాలను టీఎస్పీఎస్సీ అక్టోబర్ 11, శుక్రవారం నాడు విడుదల చేసింది. విద్యాశాఖలో ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా చేపట్టిన టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ)లో 3,325 ఎస్జీటీ...
బీచ్ లో స్వయంగా చెత్త తొలగించిన ప్రధాని మోదీ
మన చుట్టూ ఉండే పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయం మేరకు కేంద్ర ప్రభుత్వం 'స్వచ్ఛభారత్' కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైనా అధ్యక్షుడి పర్యటన మేరకు చెన్నైలో ఉన్న...
విరాట్ డబుల్ సెంచరీ, భారత్ 601/5 డిక్లేర్డ్
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో సొంత గడ్డపై జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ సాధించి పట్టుబిగించింది. ఓవర్ నైట్ స్కోర్ 273/3 తో...
లాజిస్టిక్ పార్కును ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ పరిశ్రమల, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి రామారావు అక్టోబర్ 11, శుక్రవారం నాడు ఇబ్రహీంపట్నం మండలం మంగళ్పల్లి గ్రామంలో , విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో...
‘కొత్తగా ఆలోచించండి – అద్భుతాలు చేయండి’ – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు....
చెన్నై చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కొద్దిసేపటి క్రితమే చెన్నై చేరుకున్నారు. చెన్నై విమాశ్రయంలో ఆయనకు తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామి ఘన స్వాగతం పలికారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా, పలు...
రేపు అన్ని డిపోల ముందు మౌన దీక్ష నిర్వహిస్తాం – అశ్వత్థామరెడ్డి
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఏడవ రోజు కూడ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు సమ్మెకు వివిధ పార్టీల మద్దతు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ జన...
కర్ణాటక కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఐటీ దాడులు
కాంగ్రెస్ నాయకుడు, కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర, మాజీ మంత్రి, ఎంపీ జాలప్ప నివాసాలు, కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఐటీ శాఖ అధికారులు అక్టోబర్ 10 గురువారం నాడు సోదాలు నిర్వహించారు. ఐటీ...
మేఘా కృష్ణారెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు
మేఘా ఇంజినీరింగ్ సంస్థ అధినేత కృష్ణారెడ్డి నివాసంలో ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. ఆయన నివాసంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వారి కార్యాలయాల్లో అక్టోబర్ 11, శుక్రవారం ఉదయం ఆరు గంటలనుండి ఐటీ...











































