బిగ్ బాస్-3: మహేష్ విట్టా ఎలిమినేట్
జూలై 21 నాడు ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో 3వ సీజన్ రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతూ, చివరి దశకు చేరుకుంది. అక్టోబర్ 13, ఆదివారం నాడు జరిగిన 85వ...
టిఎస్ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి నోటిఫికేషన్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 12, శనివారం నాడు ప్రగతి భవన్లో ఆర్టీసీ సమ్మెపై సమీక్ష సమావేశం నిర్వహించి రాష్ట్రంలో రవాణా ఏర్పాట్లపై కీలక సూచనలు చేసారు. మూడు రోజుల్లో వందకు వందశాతం...
అయోధ్యలో 144 సెక్షన్ విధింపు
అయోధ్య 'రామజన్మభూమి- బాబ్రీ మసీదు' కి సంబంధించిన కేసులో అక్టోబర్ 17 కల్లా వాదనలు ముగుస్తాయని గతంలో సుప్రీం కోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయోధ్య కేసును సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి...
సమ్మె నేపథ్యంలో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు బలిదానం
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉధృతంగా మారుతుంది. ఆదివారం నాడు ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు విడిచారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ తీరు పట్ల మనస్థాపం చెందిన ఖమ్మం...
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ?
భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా ఎంపిక అవ్వడం దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. బీసీసీఐలో సభ్యత్వం కలిగిన రాష్ట్ర క్రికెట్ సంఘాలు...
తెలంగాణలో దసరా సెలవులు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలకు దసరా సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులకు గురికాకుండా అక్టోబర్ 19వ తేదీ వరకూ దసరా...
ఆర్టీసీ సమ్మెపై కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 12, శనివారం నాడు ప్రగతి భవన్లో ఆర్టీసీ సమ్మెపై మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విద్యాశాఖ మంత్రి సబితా...
‘మీ పిల్లల జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ 5 టిప్స్ పాటించండి’ – శ్రీ సుబ్బారెడ్డి
ప్రముఖ వ్యక్తిత్వ వికాస కౌన్సెలర్ శ్రీ సుబ్బారెడ్డి అనేక అంశాలపై తన అభిప్రాయాలను సూటిగా వివరిస్తూ, సమాజంలో అందరికి ఉపయోగపడేలా విలువైన సూచనలిస్తూ, తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో...
ఏపీలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి- ఏడీజీ అయ్యనార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఏడీజీ రవిశంకర్ అయ్యనార్ స్పష్టం చేశారు. పల్నాడు ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఒక పార్టీ చేస్తున్న ఆరోపణలలో ఎటువంటి నిజం లేదని ఆయన...
అక్టోబర్ 19న తెలంగాణ బంద్, టిఎస్ఆర్టీసీ జేఏసీ ప్రకటన
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఎనిమిదవ రోజు కూడ కొనసాగుతుంది. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ, మొదలు పెట్టిన సమ్మెను ఉధృతం చేసే దిశగా ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రయత్నాలు...











































