ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అక్టోబర్ 3, గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసారు. అనంతరం జస్టిస్...
పారిశ్రామిక పాలసీల్లో తెలంగాణ దేశానికే ఆదర్శం
తెలంగాణ గత ఐదున్నర సంవత్సరాలుగా అద్భుతమైన పారిశ్రామిక ప్రగతిని సాధిస్తుందని తెలంగాణ పరిశ్రమల, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే.టి రామారావు అన్నారు. అక్టోబర్ 3, గురువారం నాడు ఢిల్లీలో వరల్డ్ ఎకనామిక్...
మయాంక్ డబుల్ సెంచరీ, భారత్ 502/7 డిక్లేర్డ్
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో సొంత గడ్డపై జరుగుతున్న తోలి టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ సాధించి పట్టుబిగించింది. ఓవర్ నైట్ స్కోర్ 202/0 తో...
లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకోవాలి? – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు....
కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కి లేఖ రాసిన చంద్రబాబు
టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 3, గురువారం నాడు కేంద్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కి లేఖ రాసారు....
నవంబర్ లో పాకిస్తాన్ వెళ్లనున్న మన్మోహన్ సింగ్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నవంబర్ లో పాకిస్తాన్ వెళ్లనున్నారు. సిక్కు మత గురువు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని పాకిస్తాన్ లోని కర్తార్పూర్ లో ఉన్న దర్బార్ సాహిబ్ కు వెళ్లనున్నారు....
తెలంగాణలో నూతన మద్యం విధానం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని ప్రకటించింది. ఈ నూతన మద్యం విధానానికి సంబంధించి అక్టోబర్ 4, గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విధానం నవంబర్ 1, 2019...
నామినేషన్ వేసిన శివసేన నేత ఆదిత్య థాకరే
శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన ముంబై సౌత్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఒకటైన...
బోటు వెలికితీత పనులు నిలిపివేత
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాద సంఘటనలో, బోటు వెలికితీత కోసం జరుగుతున్న పనులను అధికారులు నిలిపివేశారు. గోదావరిలో నీటి ఉధృతి తీవ్రంగా పెరగడంతో ఈ నిర్ణయం...
అక్టోబర్ 5న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అక్టోబర్ 5 శనివారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకుని, ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించనున్నారు. అంతే కాకుండా అక్టోబర్...











































