పోలవరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దాఖలైన పలు రకాల పిటిషన్లపై సెప్టెంబర్ 27 శుక్రవారం నాడు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ చేపట్టింది. పోలవరం ప్రాజెక్టు వ్యర్ధాల...
డిప్రెషన్ నుంచి బయటపడటం ఎలా? – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్
ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, యండమూరి అంతర్ముఖం పేరుతో అనేక అంశాలపై తన అమూల్యమైన అభిప్రాయాలను సవివరంగా అందరికి అర్ధం అయ్యే పద్ధతిలో వివరిస్తున్నారు. అందులో...
బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చిన అలీరేజా
జూలై 21 నాడు ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులను ప్రతిరోజూ సరికొత్త మలుపులతో అలరిస్తుంది. షో ప్రారంభమైనపుడు 15 మంది సభ్యులు ఇంటిలోకి ప్రవేశించారు. ఆ...
ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు
ఈఎస్ఐలో మందుల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి పలువురు అధికారులపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలకు సిద్ధమయ్యారు. మందుల కొనుగోళ్ల అక్రమాలలో కీలక పాత్రదారిగా భావిస్తున్న ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా...
హుస్సేన్సాగర్లోకి భారీగా చేరిన నీరు, మూసీలోకి విడుదల
హైదరాబాద్ మహానగరంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన, హుస్సేన్సాగర్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ వర్షాల వలన మొత్తం 3,480 క్యూసెక్కుల నీరు వచ్చి...
ఇండోనేషియాలో భూకంపం ధాటికి 20 మంది మృతి
తూర్పు ఇండోనేషియాలోని మాలుకు ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.5 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికిపైగా గాయపడి, చికిత్స పొందుతున్నట్లు సమాచారం. సెప్టెంబర్...
నేడే హెచ్సీఏ అధ్యక్ష పదవికి ఎన్నికలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్ష పదవికి నేడు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమైంది, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ పోలింగ్...
ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లు పిలిచిన ఏపీఎస్ఆర్టీసీ
త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ రంగం సిద్ధం చేస్తుంది. అద్దె ప్రాతిపదికన 350 ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఏపీఎస్ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. ఇందులో భాగంగా ఆ సంస్థ ఈ రోజు ఫ్రీ...
నీతి కథలు – కష్టానికి తగిన ఫలితం
చిన్న పిల్లలకు ఉత్తమ నీతి కథలు, పిల్లల కథలు, సరదా కథలు, నైతిక విలువలతో కూడిన తెలుగు కథలును ‘మాంగో కిడ్స్ తెలుగు’ యూట్యూబ్ ఛానల్ అందిస్తుంది. పిల్లలకు అర్ధమయ్యే రీతిలో మంచి...
కర్ణాటకలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ
కర్ణాటక రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి కీలక మలుపులు తీసుకొచ్చేలా ఉంది. మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి పదవిలో ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీఎం సిద్ధరామయ్యతో సహా పలువురి...










































