మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. ఆ రాష్ట్రంలో అక్టోబర్ 12, సోమవారం నాడు 7089 కరోనా పాజిటివ్ కేసులు, 165 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,35,315 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 40,514 కు పెరిగింది. మహారాష్ట్రలో ఇప్పటికి 76,97,906 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (అక్టోబర్ 12, సోమవారం నాటికీ):
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 15,35,315
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 12,81,896
- యాక్టీవ్ కేసులు – 2,12,439
- అక్టోబర్ 12 న నమోదైన కేసులు – 7089
- అక్టోబర్ 12 న డిశ్చార్జ్ అయినవారు – 15,656
- అక్టోబర్ 12 న నమోదైన మరణాల సంఖ్య – 165
- మొత్తం మరణాల సంఖ్య – 40,514
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu