నేడు పీఎం మోదీ నేతృత్వంలో ఆల్‌ పార్టీ మీటింగ్

India China border clash, India-China Border, India-China Border Tensions, India-China border tensions LIVE Updates, Modi On India-China Situation On June 19, PM Modi all party meeting, PM Narendra Modi, PM Narendra Modi Calls For All Party Meeting

భారత్-చైనా సరిహద్దుల్లో లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగి 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత-చైనా సరిహద్దు ప్రాంతాల పరిస్థితులపై చర్చించడానికి, ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 19, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దేశంలోని వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం బుధవారం నాడు ట్వీట్‌ చేసింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − thirteen =