తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 459 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 28, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,99,991 కి పెరిగింది. 11 జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. ఇక మంగళవారం నాడు 26,126 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 247 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 7,91,708 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,172 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (459):
- హైదరాబాద్ – 232
- రంగారెడ్డి – 60
- సంగారెడ్డి – 54
- మేడ్చల్ మల్కాజిగిరి – 28
- ములుగు – 16
- భద్రాద్రి కొత్తగూడెం – 9
- కరీంనగర్ – 9
- యాదాద్రి భువనగిరి – 8
- నల్గొండ – 7
- సూర్యాపేట – 6
- ఖమ్మం – 6
- హనుమకొండ – 4
- నిజామాబాద్ – 3
- మంచిర్యాల – 3
- మహబూబ్ నగర్ – 2
- జనగామ – 2
- నాగర్ కర్నూల్ – 2
- పెద్దపల్లి – 2
- సిద్దిపేట – 0
- ఆదిలాబాద్ – 1
- జయశంకర్ భూపాలపల్లి – 1
- వనపర్తి – 1
- వరంగల్ రూరల్ – 1
- మెదక్ – 0
- కామారెడ్డి – 0
- నారాయణ్ పేట్ – 0
- జగిత్యాల – 0
- జోగులాంబ గద్వాల్ – 0
- మహబూబాబాద్ – 0
- నిర్మల్ – 0
- కొమరం భీం ఆసిఫాబాద్ – 0
- వికారాబాద్ – 0
- రాజన్న సిరిసిల్ల – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY