Home Search
పిల్లి సుభాష్ చంద్రబోస్ - search results
If you're not happy with the results, please do another search
రైతు భరోసా కేంద్రాల లోగో ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 11,158 రైతు భరోసా కేంద్రాలును ఏర్పాటు చేసి, గ్రామ సచివాలయ వ్యవస్థతో సమన్వయంగా పనిచేసేలా ఏర్పాట్లు చేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన...
రేపు రెండోసారి భేటీ కానున్న హైపవర్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి రాష్ట్రప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. జనవరి 7న తొలిసారిగా...
రేపు భేటీ కానున్న హైపవర్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి రాష్ట్రప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. రాజధాని అంశంపై నివేదికలను...
రాజధానిపై నివేదికల పరిశీలనకు హైపవర్ కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనకు హైపవర్ కమిటీని నియమించాలని ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన...
వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్టోబర్ 4, శుక్రవారం నాడు ఏలూరులో 'వైఎస్సార్ వాహన మిత్ర' పథకాన్ని ప్రారంభించారు. సొంతంగా ఆటో, టాక్సీ నడుపుకుంటూ వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు ప్రతి ఏటా...
రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ బడ్జెట్ 2020-21
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 16, మంగళవారం ఉదయం ప్రారంభంకాగా, ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి శాసనసభలో వరుసగా రెండో సారి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రూ.2,24,789.18 కోట్ల అంచనా...
ఏపీ బడ్జెట్ 2020-21 హైలైట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 16, మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 16, మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయినా వెంటనే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. సమావేశాలకు...