Home Search
పిల్లి సుభాష్ చంద్రబోస్ - search results
If you're not happy with the results, please do another search
వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటున్న ఆయన ఈరోజు రాజ్యసభ లో ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోవడంతో ఆయన కళ్లు తిరిగి...
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్
ఇటీవలే వైస్సార్సీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్...
కోనసీమలో ‘వైఎస్ఆర్ మత్స్యకార భరోసా’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్, లబ్ధిదారుల ఖాతాల్లో 109 కోట్లు జమ
కోనసీమలో ఈరోజు 'వైఎస్ఆర్ మత్స్యకార భరోసా' పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం (మం) మురమళ్ల గ్రామంలో లబ్దిదారులకు ఈ పథకం కింద నిధులు...
26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లును నియమించిన వైఎస్సార్సీపీ
రాష్ట్రంలో 26 జిల్లాలకు అధ్యక్షులను మరియు 11 మంది రీజనల్ కోఆర్డినేటర్లను వైఎస్సార్సీపీ నియమించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ జాబితాపై నిర్ణయం తీసుకోగా, ఆ వివరాలను...
రాజ్యసభ స్టాండింగ్ కమిటీల్లో వైస్సార్సీపీ ఎంపీలకు చోటు
రాజ్యసభకు కొత్తగా ఎంపికైన సభ్యులను జూలై 23, గురువారం నాడు రాజసభ చైర్మన్ వెంకయ్య నాయుడు వివిధ స్టాండింగ్ కమిటీలకు నామినేట్ చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైస్సార్సీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన...
రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన వైస్సార్సీపీ సభ్యులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైస్సార్సీపీ నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ విజయం సాధించిన సంగతి తెలిసిందే....
రాజ్యసభ ఎన్నికలు: ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాలు కైవసం చేసుకున్న వైసీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జూన్ 19, శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. సాయంత్రం 5 గంటలకు ఓట్ల...
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం, బరిలో ఐదుగురు
దేశంలో 8 రాష్ట్రాల్లోని 19 రాజ్యసభ స్థానాలకు జూన్ 19, శుక్రవారం ఉదయం 9 గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో నాలుగు స్థానాలకు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మూడు,...
వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
త్వరలో ఖాళీ అయినా రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చ్ 9, సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది. రాష్ట్ర...
పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 28, శుక్రవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లడం ఇది రెండోసారి. ముందుగా ఏరియల్...