Home Search
పీవీ నరసింహా రావు - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో పదేళ్లలోనే వందేళ్ల అభివృద్ధి సాధించాం, ఈసారి బీఆర్ఎస్కు 100 సీట్లు ఖాయం – సీఎం కేసీఆర్
ఈ ఏడాది చివరిలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గానూ 95 నుంచి 105 సీట్లలో విజయం సాధించి బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కే...
తెలంగాణ దేశ విదేశాలకు చేపలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుంది, మహిళలకు శిక్షణ కార్యక్రమంలో మంత్రి తలసాని
మహిళలు ఆర్ధికంగా స్వయం సమృద్ధి సాధించాలని, అప్పుడే ఆర్ధికంగా అభివృద్ధి సాధిస్తారని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం...
సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణకు సాటి గాని పోటీగాని ఎవరు లేరు: సీఎం కేసీఆర్
మహబూబ్నగర్ సమీపంలోని పాలకొండ వద్ద 22 ఎకరాలలో రూ.55.20 కోట్లతో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం (కలెక్టరేట్ కాంప్లెక్స్) ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం ప్రారంభించారు. తొలుత పోలీసుల...
దేశంలోనూ, రాష్ట్రంలోనూ మతోన్మాదశక్తులు పేట్రేగి పోతున్నాయి: సీఎం కేసీఆర్
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాల్గొని జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేశారు....
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సభలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన టీడీపీ అధినేత చంద్రబాబు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా, చేబ్రోలులో సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సభ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో...
గిరిజనుల అభివృద్ధికి సమగ్రమైన దృక్పథంతో ముందుకు పోవాలి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
రాష్ట్ర జనాభాలో 10 శాతంపైగా ఉన్న గిరిజనుల అభివృద్ధికి సమగ్రమైన దృక్పథంతో ముందుకు పోవాలని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. పీవీ నరసింహారావు తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీ క్యాంపస్...
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా ఎలా ఆపుతారో చెప్పాలి – జనసేనాని పవన్ కళ్యాణ్
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలంటే వైసీపీ ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. వారం రోజులలోపు స్టీల్ ప్లాంట్ ని ఎలా ఆపబోతున్నారో...
తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సుధీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో లాక్డౌన్ కొనసాగింపు సహా పలు అంశాలపై కేబినెట్ కీలక...
ఎమ్మెల్సీ సురభి వాణీదేవిని అభినందించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ...
ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ వీడింది. ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లో కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. బుధవారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు...