Home Search
బసవరాజ్ బొమ్మై - search results
If you're not happy with the results, please do another search
కర్ణాటక రాష్ట్ర మంత్రి ఉమేష్ కత్తి హఠాన్మరణం, సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
కర్ణాటక రాష్ట్ర మంత్రి, బీజేపీ కీలక నేత ఉమేష్ కత్తి (61) మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ముందుగా బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని తన నివాసంలో ఉమేష్ కత్తి గుండెనొప్పితో కుప్పకూలిపోయిపోగా, కుటుంబసభ్యులు...
అధికారికంగా విమోచన దినోత్సవం, హాజరుకావాలని సీఎం కేసీఆర్ సహా ముగ్గురు సీఎంలకు కిషన్ రెడ్డి లేఖ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 17న హైదరాబాద్...
యోగా మన జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు, నేడు అది ఒక జీవన విధానంగా మారింది: ప్రధాని...
జూన్ 21, మంగళవారం ఉదయం 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మైసూరులోని మైసూర్ ప్యాలెస్ మైదానంలో జరిగిన సామూహిక యోగా ప్రదర్శనకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. యోగా దినోత్సవం...
దేశవ్యాప్తంగా జీఎస్టీ 5 శాతం శ్లాబు ఎత్తివేత.. త్వరలోనే జీఎస్టీ మండలి సమావేశంలో కీలక నిర్ణయం!
ఐదు శాతం పన్ను శ్లాబ్ను రద్దు చేసే ప్రతిపాదనను వచ్చే నెలలో జరిగే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశంలో పరిశీలించవచ్చు. దాని స్థానంలో కొన్ని అధిక వినియోగ ఉత్పత్తులను మూడు...
కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసు వివాదం, నేడు రాజీనామా చేయనున్న కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప
కర్ణాటక రాష్ట్రంలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యలో పాత్ర ఉందన్న ఆరోపణలతో కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేఎస్...
ఉక్రెయిన్లో మృతి చెందిన విద్యార్థి నవీన్ తల్లిదండ్రులకు ఫోన్ చేసిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉక్రెయిన్లో మృతి చెందిన విద్యార్థి నవీన్ శేఖరప్ప తండ్రితో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ విపత్కర సమయంలో దేశం మొత్తం వారి...
పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ కు కోవిడ్-19 పాజిటివ్
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం వైరస్ బారినపడుతున్నారు. తాజాగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్...
ఒమిక్రాన్ ఎఫెక్ట్ : కర్ణాటక, ఢిల్లీలలో నైట్ కర్ఫ్యూ అమలుకు నిర్ణయం
దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 578 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వ్యాప్తి, మళ్ళీ కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల...
నిధుల లొల్లి.. కేంద్రం వివక్ష నిజమేనా?
బీజేపీయేతర రాష్ట్రాలు కేంద్ర నిధుల కోసం గగ్గోలు పెడుతున్నాయి. కావాలనే ప్రభుత్వం వివక్ష చూపుతోంది అంటూ ప్రచారం చేస్తున్నాయి. ఎప్పటి నుంచో ఈ ఆరోపణలు చేస్తున్నప్పటికీ.. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్వరం...