Home Search
స్మితా సభర్వాల్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ వ్యవసాయం దేశాన్నే ఆశ్చర్యపరిచే స్థాయికి చేరుకుంది : సీఎం కేసీఆర్
నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించ తలపెట్టిన అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలను (ఎస్టిమేట్స్) జూన్ 15 వరకు పూర్తి చేసి...
జాతీయస్థాయిలో గ్రామ, మండల, జిల్లా పరిషత్ లకు 12 అవార్డులు, సీఎం కేసీఆర్ సన్మానం
జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన స్థానిక సంస్థలకు, 2019-20 సంవత్సరానికి గాను, కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ ప్రకటించిన జాతీయ అవార్డు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్ కు...
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ ఏర్పాటు: సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగరానికి అనుసంధానమై దినదినాభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమీకృతాభివృద్ధి, సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన...
యాదాద్రి పుణ్యక్షేత్రంలో పనులను గడువులోపల పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్
యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని త్వరలో పున:ప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువులోపల తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రగతిభవన్ లో శుక్రవారం నాడు...
తెలంగాణలో ఘనంగా “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” నిర్వహణ : సీఎం కేసీఆర్
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్భై ఐదు (75) సంవత్సరాలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ పేరిట దేశవ్యాప్తంగా జరుపనున్న ఉత్సవాలను, తెలంగాణలో...
తెలంగాణ రాష్ట్ర 2021-22 బడ్జెట్ ఆశాజనకంగా ఉండబోతుంది: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర 2021-22 బడ్జెట్ ఆశాజనకంగా ఉండబోతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచన ప్రాయంగా తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదిత అంచనాల కోసం శనివారం నాడు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి...
ధరణి పోర్టల్ వల్ల రెవెన్యూలో అవినీతి అంతం, త్వరలోనే డిజిటల్ సర్వే: సీఎం కేసీఆర్
ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే చేసి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్ (అక్షాంశ రేఖాంశాలు) ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సర్వే కోసం వెంటనే...
జిల్లా, మండల పరిషత్ లకు నిధుల కేటాయింపు, విధుల అప్పగింత: సీఎం కేసీఆర్
రాష్ట్రంలో స్థానిక స్వపరిపాలన సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణాభివృద్ధిలో వాటి పాత్రను క్రియాశీలం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం ఇస్తున్న మాదిరిగానే జిల్లా పరిషత్, మండల పరిషత్...
వ్యవసాయ శాఖ కాగితం-కలం శాఖగా కాకుండా పొలం-హలం శాఖగా మారాలి: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ప్రాధాన్యం, బాధ్యత ఎంతో పెరిగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. వ్యవసాయ శాఖ కాగితం-కలం శాఖగా కాకుండా పొలం-హలం...
ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రత్యేక చర్యలు: సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం నాడు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం...