Home Search
%E0%B0%B8%E0%B1%8B%E0%B0%AE%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D %E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు: ఆగస్టు 16న రాష్ట్రవ్యాప్తంగా “సామూహిక జాతీయ గీతం ఆలాపన” కార్యక్రమం
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలలో భాగంగా సామూహిక జాతీయ గీతం ఆలాపన (జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించడం) కార్యక్రమాన్ని ఆగస్టు 16, మంగళవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని రాష్ట్ర...
యువతలో దేశభక్తిని పెంపొందించేలా 15 రోజుల పాటు స్వతంత్ర భారత వజ్రోత్సవాలు: సీఎస్
స్వతంత్ర భారత వజ్రోత్సవాలపై జిల్లాల కలెక్టర్లు, కమిషనర్లు/పోలీసు సూపరింటెండెంట్లు, డీఈఓలు, మున్సిపల్ మరియు ఇతర సీనియర్ అధికారులతో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి...
ఆగస్టు 8 నుండి 22 వరకు నిర్వహించే స్వతంత్ర భారత వజ్రోత్సవాలపై సీఎస్ సమీక్ష
ఆగస్టు 8 వతేదీ నుండి ఆగస్టు 22 వ తేదీ వరకు నిర్వహించే స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, 15వ తేదీన గోల్కొండ కోటలో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవాల నిర్వహణపై శనివారం రాష్ట్ర ప్రభుత్వ...
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల నిర్వహణపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్షా సమావేశం
ఆగస్టు 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)...
రాష్ట్రంలో వర్షాలు, వరదనష్టం నివారణ చర్యలు, అంటువ్యాధులపై జాగ్రత్తలపై సీఎస్ టెలికాన్ఫరెన్స్
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదనష్టం నివారణ చర్యలు, అంటువ్యాదులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ జిల్లాల...
ఎట్టిపరిస్థితిల్లోనూ ప్రాణనష్టం జరగకూడదు, భారీ వర్షాలపై జిల్లాకలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో విపత్తుల...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సహాయ, పునరావాస కార్యక్రమాలపై సీఎస్ సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఇతర...
భద్రాచలంలో ప్రమాదకర స్థాయికి గోదావరి నీటిమట్టం, వరద సహాయక చర్యలపై సీఎస్ టెలీకాన్ఫరెన్స్
భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సోమేశ్కుమార్ ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భద్రాద్రి...
వరద ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొంటున్న 101 సభ్యుల సైనిక బృందం: సీఎస్
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేసేందుకు గాను భారత సైన్యానికి చెందిన 101 మందితో కూడిన బృందం పునరావాస చర్యల లలో...
రాష్ట్రంలో వర్షాలు, పునరావాస చర్యలపై సీఎస్ సమీక్ష, 19071 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలు, ఇప్పటి వరకు చేపడుతున్న సహాయ పునరావాస కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విపత్తుల...