Home Search
%E0%B0%B8%E0%B1%8B%E0%B0%AE%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D %E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలోని అన్ని గిరిజన గూడెంలు, తండాలకు త్రీఫేస్ విద్యుత్ సరఫరా – సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని గిరిజన గూడెంలు, తండాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసమై త్రీఫేస్ విద్యుత్ ను అందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)...
ఈ నెల 16,17,18 తేదీల్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు, కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్, డీజీపీ సమీక్ష
ఈ నెల 16,17,18 తేదీల్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై ఉన్నతస్థాయి అధికారుల సమావేశం
సెప్టెంబర్ 16 ,17 ,18 తేదీల్లో నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సోమవారం సాయంత్రం ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి...
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 16 నుండి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల కార్యక్రమాల నిర్వహణపై బుధవారం బీఆర్కేఆర్ భవన్లో...
ఈనెల 17న ఆదివాసీ, బంజారా భవనాలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్, ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
సెప్టెంబర్ 16, 17,18 తేదీల్లో ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై...
నేడే ఎల్బీస్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు, హాజరుకానున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 8 నుండి జరుగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల యొక్క ముగింపు వేడుకలు నేడు (ఆగస్టు 22, సోమవారం) ఎల్బీ స్టేడియంలో జరగనున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటలనుండి ప్రారంభమయ్యే...
ఎల్బీ స్టేడియంలో పుస్తక ప్రదర్శనను సందర్శించిన సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి
"మంచి పుస్తకం మన చెంత ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే" నన్న గాంధీ చెప్పిన సూక్తిని యువతరం ఆకలింపు చేసుకొని విస్తృత పుస్తక పఠనంచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
ఎల్బీస్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 8 నుండి జరుగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల యొక్క ముగింపు వేడుకలు ఆగస్టు 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో చేస్తున్న...
నేడు ఉదయం 11.30 గంటలకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా “సామూహిక జాతీయ గీతాలాపన”
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 8వ తేదీ నుండి "స్వతంత్ర భారత వజ్రోత్సవ" వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 22వ వరకు రోజువారీ కార్యక్రమాలతో ఈ వేడుకలను గొప్పగా జరపనున్నారు. ఈ...
చారిత్రక గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్
ఆగస్టు 15వ తేదీన చారిత్రక గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఫ్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ తెలిపారు. గోల్కొండ కోటలో స్వాతంత్ర...