ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో తల్లిదండ్రులు-పిల్లల మధ్య ఎలాంటి బంధం, ఆలోచనా విధానం ఉండాలనే అంశం గురించి వివరించారు. ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కువుగా సమస్యలు ఉన్నది తల్లిదండ్రులు, పిల్లల మధ్యనే అని అన్నారు. ఈ విషయంలో సయోధ్య కోసం ఇద్దరూ మారాల్సిన అవసరం ఉందని చెప్పారు. పిల్లలకు నేర్పించడంలో తల్లిదండ్రుల పాత్ర ఏమిటి?, తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులే అనే అంశాలపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇