శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు, ఆ సినిమా విజయంలో ఎంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందో వివరంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 87వ పాఠంలో వెంకట్ రాంజీ దర్శకత్వంలో అడివి శేష్ నటించగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన “ఎవరు” సినిమాపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు. ఎవరు సినిమా స్క్రీన్ ప్లే వివరాలతో పాటుగా, కాన్సెప్ట్, ప్లస్ పాయింట్స్ ను పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇