శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో చందు మొండేటి దర్శకత్వంలో యువ నటుడు నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ మరియు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించగా సంచలన విజయం సాధించిన ‘కార్తికేయ-2’ సినిమాపై విశ్లేషణ చేశారు. నిఖిల్ కష్టానికి ఈ సినిమాతో ప్రతిఫలం దక్కిందన్నారు. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, నటీనటుల పెర్ఫార్మన్స్ మరియు దర్శకుడు ప్రతిభ సహా సినిమాలోని పలు అంశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇