శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 198వ పాఠంలో రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోహీరోయిన్లుగా నటించిన “ఖిలాడీ” సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ సినిమా టైటిల్ 100 శాతం సరైందన్నారు. ఖిలాడీ సినిమా కథ, స్క్రీన్ ప్లే, రవితేజ, అర్జున్ సర్జా, ఇతర నటీనటుల ప్రతిభ మరియు రమేష్ వర్మ దర్శకత్వం గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇